అన్వేషించండి

AP Politics: సీఎం జగన్, వైసీపీ నేతల ఆదాయం పెరిగినట్లే, ఏపీ అప్పులు పెరుగుతున్నాయ్ - టీడీపీ నేతలు

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర అప్పులతో పాటు వైసీపీ నాయకుల ఆదాయం కూడా పెరుగుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలి..

ఆలయం వెలుపల కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే, రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ ను గద్దె దింపి టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కడప పార్లమెంట్ స్థానంలో నన్ను, పులివెందుల స్థానంలో బీటెక్ రవిని గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. అధికార ప్రతినిధులు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. 

బీటెక్ రవి మాట్లాడుతూ.. పులివెందుల అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాస్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం ప్రారంభింస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఏపీ సీఎం జగన్ తన ఆదాయాన్ని మాత్రం భారీగా పెంచుకుంటున్నారని, ఇకనైనా సీఎం జగన్ కు మంచి మనస్సు ఇచ్చి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేయాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చడంపై వారికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై లేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను క్షేత్ర స్థాయిలో తిరిగి పరామర్శించారని... కానీ సీఎం జగన్ మాత్రం గాల్లో తిరిగి అటు నుంచి అటే వెళ్లిపోయారని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రావాలి..

అలాగే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు సాయం న్యాయబద్దంగా లేదని విమర్శించారు. అదే టీడీపీ హయాంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.15 వేలు ఇచ్చారని, అలాగే తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2020లోనే పూర్తయి ఉంటే ఈ వరద ముంపు వచ్చేది కాదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని బీటెక్ రవి కామెంట్లు చేశారు. 
Also Read: BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ? జరుగుతోందా ?

Also Read: Undavalli : పోలవరం కట్టకుండానే భద్రాచలం ఎలా మునుగుతుంది ? పనులపై ఏపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఉండవల్లి !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Janhvi Kapoor: 'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget