అన్వేషించండి

Chittoor Voting Percentage :ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌లో దుమ్మురేపిన చిత్తూరు జిల్లా ! గతంతో పోలిస్తే పెరిగినట్టా? తగ్గినట్టా?

AP Election 2024 Polling Percentage: చిత్తూరు జిల్లాలో పోలింగ్‌ శాతం కాస్త తగ్గే అవకాశం ఉంది. 2019లో ఇక్కడ సుమారు 85 శాతం నమోదు అయితే ఈసారి ఐదు గంటల వరకు కేవలం 74.26 శాతం రిజిస్టర్ అయింది.

AP Election 2024 Polling: చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ పూర్తి అయింది. గతంలో అంటే 2019లో 84.71 శాతం నమోదు అయింది. ఈసారి ఐదు గంటల వరకు 74.26శాతం పోలింగ్‌ శాతం నమోదు అయింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని ఓసారి పరిశీలిస్తే  

  నియోజకవర్గం  2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) 2019 పోలింగ్ శాతం 

1
గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం  

79.90 86.3 శాతం
2 పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం    77.17 86.4 శాతం
3  
నగరి అసెంబ్లీ నియోజకవర్గం    
76.81 86.5 శాతం 
4

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం   
74.75  78.1 శాతం 
5
పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం   
76.11 % 85.5 శాతం
6  
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం   85 శాతం 
75.78 % 75.6 
7

పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం   
59.30  85.2శాతం  

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎరంటే? 

  నియోజకవర్గం  వైసీపీ అభ్యర్థి   టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి 

1
పుంగనూరు  
 
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లా రామచంద్రారెడ్డి మురళీమోహన్ యాదవ్ 
2 నగరి    ఆర్కే రోజా గాలి భాను ప్రకాష్‌ పోచరెడ్డి రాకేష్‌రెడ్డి
3
గంగాధర్‌ నెల్లూరు
కే కృపాలక్ష్మి   డాక్టర్ వీఎం థామస్‌ డీ రమేష్‌ బాబు
4
చిత్తూరు  

ఎం చంద్రవిజయానదరెడ్డి గురజాల జగన్‌మోహన్   టీకారాం 
5 పూతలపట్టు  

ఎం సునీల్ కుమార్ కిలికిరి మురళీ మోహన్ ఎంఎస్ బాబు 
6 పలమనేరు

ఎన్‌ వెంకటేష్‌ గౌడ్‌ అమర్‌నాథ్‌రెడ్డి శివ శంకర్ 
7 కుప్పం  కేఆర్‌జే భరత్‌ చంద్రబాబు నాయుడు ఆవుల గోవిందరాజు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Embed widget