అన్వేషించండి

Anantapur: ‘నా కూతురు దారుణంగా మోసం చేసింది, నా భర్తతో పాటు ఆత్మహత్య చేసుకుంటా, పర్మిషన్ ఇవ్వండి’

Anantapur: ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరింది.

Anantapur: కన్న కూతురు తనను మోసం చేసిందని జీవితంపై విరక్తితో ఓ తల్లి పడుతున్న వేదన ఇది. ఇక తాను బతకలేనంటూ తన భర్తతో పాటు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఓ పెద్దావిడ వేడుకుంది. ఈ దయనీయ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరింది. ఈ ఫిర్యాదు అందగానే ఎస్పీ ఫకీరప్ప బాధితురాలు అయిన షేక్‌ నన్నీబీ అనే వృద్ధురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఇవీ.. 

అనంతపురం జిల్లా మున్నానగర్‌కు చెందిన షేక్‌ నన్నిబీ, షేక్‌ రజాక్‌ సాహెబ్‌ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. షేక్‌ నన్నిబీ అనే పెద్దావిడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కబేళాలో పని చేసింది. వయసు పైబడడంతో ఇటీవలే ఉద్యోగం మానేసింది. పదవీ విరమణ అనంతరం రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూపంలో ఆమెకు సుమారు రూ.21 లక్షలు వచ్చాయి. ఈ డబ్బు అంతా ఆమె అకౌంట్ లోనే జమ అయ్యాయి. 

వృద్ధాప్య దశలో తనకు, భర్తకు ఆ డబ్బు అండగా ఉంటుందని ఆమె భావించింది. ఆనారోగ్యాలు, ఇల్లు గడిచేందుకు అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తన వద్దే ఉంచుకుంది. ఇంత సొమ్మును తన తల్లి దగ్గర చూసిన కన్న కూతురికి ఆశ పుట్టింది. తమ్ముడి ఇంటి వద్ద ఉన్న తల్లిని పిలిచి మరీ తన ఇంటికి తీసుకెళ్లింది. తర్వాత ఏ తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించింది.

షుగర్‌ మాత్రలకు బదులు తల్లికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చేది. అలా మగతగా ఉన్నప్పుడు బ్యాంకుకు తీసుకెళ్లి మొత్తం రిటైర్‌మెంట్‌ సొమ్మును తన అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. నీ దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారని, తర వద్ద భద్రంగా ఉంచుతానని చెప్పి తల్లిని నమ్మించింది. 

కొన్నాళ్లు గడిచాక, షేక్ నన్నిబీకి డబ్బులు అవసరం అయి కూతుర్ని అడిగితే మొత్తం నీకే ఖర్చు పెట్టా కదా.. ఇంక నా దగ్గర ఏముంటాయి అంటూ మొహం చాటేసింది. తన భర్త దివ్యాంగుడని, కుమారుడికి ఎప్పుడూ అనారోగ్యం ఉంటుందని, బాధితురాలు వాపోయింది. తనకు ఓ కన్ను కనిపించకపోయినా మెల్లగా స్పందన కార్యక్రమానికి వచ్చింది. 

ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికి నాలుగుసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. తాను ఇలా ఆర్థిక ఇబ్బందులతో బతకలేమని రోధించింది, తన కూతురే మోసం చేస్తే ఇక ఎలా బతకాలని, భర్తతో కలిసి మరణించడానికి తనకు అనుమతి ఇవ్వాలని అధికారులను వేడుకుంది. దీంతో స్పందించిన ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget