అన్వేషించండి

Tirumala : తిరుమలలో క్షురకులు ఆందోళన, బారుల తీరిన భక్తులు!

Tirumala : తనిఖీల పేరుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అసభ్యంగా వ్యవహరించాలని తిరుమల క్షురకులు ఆందోళన బాటపట్టారు. దీంతో తలనీలాలు సమర్పించే భక్తులు బారులు తీరారు.

Tirumala : తిరుమలలో కల్యాణకట్ట పీస్ రేట్ క్షురకులు ఆందోళన బాటపట్టారు. గురువారం ఉదయం నుంచి శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న మెయిన్ కల్యాణకట్ట వద్ద నిరసన చేపట్టారు. కొన్నేళ్లుగా ఒక్కో గుండుకు రూ. 15 చొప్పున టీటీడీ చెల్లిస్తున్నా, నెలకి 8 వేల రూపాయలు దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ స్వామి వారి సేవ చేసుకొనే భాగ్యం దక్కిందని విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. రానురాను కొందరు అధికారులు తమపై కక్ష్యగట్టి తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  తలనీలాలు సమర్పించిన భక్తులు వారి తృప్తి కోసం కొంత నగదు ఇచ్చిన, బలవంతంగా లాక్కున్నామనే ధోరణిలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో ఆడా.. మగ అనే తేడా లేకుండా మొత్తం బట్టలు విప్పదీసి తనిఖీలు చేయడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. బస్ పాసు లేకుండా సొంత డబ్బులతో తిరుమలకి చేరుకొని సేవ చేస్తుంటే, ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

అసభ్యంగా వ్యవహరించారని ఆరోపణ 

తనిఖీల పేరుతో తమతో అసభ్యంగా వ్యవహరించిన విజిలెన్స్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుమల క్షురకులు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు ఇతర ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలతో టీటీడీ విజిలెన్స్  విభాగం అధికారులు కల్యాణకట్టతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని క్షురకులు ఆందోళన చేపట్టారు.  తలనీలాలు తీసే క్షురకుల దుస్తులు విప్పి డబ్బులు ఎక్కడ దాచారంటూ తనిఖీలు చేశారని ఆరోపిస్తున్నారు.  

కాంట్రాక్ట్ క్షురకులు ఆందోళన 

క్షురకులు ఆందోళనకు చేపట్టడంతో గురువారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీలో దాదాపు 1100 మంది క్షురకులు ఉన్నారు. వీరిలో దాదాపు 750 మంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. భక్తుల తలనీలాలు తీసేందుకు టీటీడీ వీరికి రుసుం చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం ఒప్పంద క్షురకులు మాత్రమే ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల వసతి సముదాయం-1, 2, 3, నందకం, కౌస్తుభం, ఎస్వీ వసతి గృహాల్లో తలనీలాల తొలగింపు నిలిపోయింది. తలనీలాలు సమర్పించే భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. క్షురకులు తక్కువ మంది ఉండటంతో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

Also Read : Tirumala: శ్రీవారికి చేసే పూలంగి సేవ ప్రత్యేకత ఏంటో తెలుసా? భక్తుల రద్దీ, హుండీ ఆదాయం వివరాలివీ?

టాప్ హెడ్ లైన్స్

Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget