అన్వేషించండి

TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు

Tirumala: టీటీడీ హుండీలో వేసిన విదేశీ కరెన్సీని స్వాహా చేసిన స్కాం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ రేపోమాపో విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.

Foreign currency deposited in TTD hundi is Lootedy Employee:  వైసీపీ హయాంలో  శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీ ను దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను పెద్దజీయర్ మఠంలో పని చేసే వ్యక్తి.  ఓ సారి నగదు తీుసుకెళ్తూ దొరికిపోయాడు. కేసు పెట్టారు. అయితే ఈ కేసును లోక్ అదాలత్‌లో టీటీడీ అధికారులు పరిష్కరించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ పోలీసు అధికారి దగ్గరుండి ఈ సెటిమెంట్ చేశారని అంటున్నారు. 

చిరు ఉద్యోగికి వందల కోట్ల ఆస్తులు 

తిరుమలలోని పెద్ద జీయర్ మఠంలో పని చేసే రవికుమార్ చిరుద్యోగి.ఆయనకు పెద్ద మొత్తంలో జీతం రాదు. ఆయినా ఆయన వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు.  రవికుమార్ అనే వ్యక్తి పొట్టలో ప్రత్యేక పెట్టించుకుని విదేశీ కరెన్సీని బయటకు తరలించేవాడని భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన రూ. రెండువందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తరలించి ఉంటారని అంటున్నారు. పొట్టలో పెట్టించుకున్న ప్రత్యేక అర ద్వారా భద్రతా సిబ్బందిని ఏమార్చేవారని అంటున్నారు.   రవికుమార్ వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణలపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆ రవికుమార్ నిజంగానే పొట్టలో ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసుకుని ఉంటే మాత్రం చిన్న విషయం కాదని అంటున్నారు.  

Also Read: Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్

దొరికిపోయిన తర్వాత తిరుపతిలోని ఆస్తులు టీటీడీపేరుపైకి బదలాయిపు 

రవికుమార్  శ్రీవారి సొమ్మును తరలిస్తూ దొరికిపోయిన తర్వాతకేసు పెట్టారు. రాజీ పేరుతో లోక్ అదాలత్ తో పరిష్కరించుకున్నాక తిరుపతిలోని ఆయన ఆస్తులను టీటీడీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. వీటి విలువ వంద కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.  చెన్నైలోని ఆయనకు ఉన్న ఆస్తులను ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.   రవికుమార్ దోచిన శ్రీవారి సంపదఎంత.. అయన దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వారు ఎవరు అన్నది బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. 

Also Read : వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ

విచారణ జరిపించాలని టీటీడీ బోర్డుపై ఒత్తిడి 

టీటీడీ బోర్డుపై ఈ ఘటనపై విచారణ జరిపించాలని తీవ్రంగా ఒత్తిడి వస్తోంది.  రవికుమార్ ఎలా విదేశీ కరెన్సీని తరలించగలిగారు.. ఎంత కాలం నుంచి అలా తరలిస్తున్నారు. వాటితో కొన్న ఆస్తులేవి అన్నదానిపై పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది. రవికుమార్ ఎంతో కాలం నుంచి ఈ విదేశీ కరెన్సీని తరలించకపోతే వందల కోట్ల ఆస్తులు కూడబెట్టలేరని చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం వెనుక ఏముందో వెలికి తీసి భక్తులకు నిజాలుచెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.                   

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget