అన్వేషించండి

AP Farmers : ఏపీ రైతులపైనే దేశంలోకెల్లా అత్యధిక రుణభారం - సీఎం జగన్ గాలికొదిలేశారని బీజేపీ ఆగ్రహం !

ఏపీలో రైతుల పరిస్థితి దిగజారిపోతూంటే జగన్ మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండి పడింది.


AP Farmers  :  ఆంధ్రప్రదేశ్‌ రైతులు అప్పుల ఊబీలో ఉన్నారు. రాష్ట్ర రైతాంగంపై దేశంలోనే అత్యధిక రుణభారం ఉంది.  జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించిన వ్యయసాయ కుటుంబాలు, భూమి స్థితి మదింపు నివేదిక 9 ప్రకారం..  దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 రుణభారం ఉందని తెలిపింది. ఆ తర్వాత రూ.2,42,482 అప్పుతో కేరళ రెండో స్థానంలో ఉంది. రూ.2,03,249 అప్పుతో పంజాబ్‌ మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉంది. రైతు కుటుంబాల అప్పుల్లో జాతీయ సగటు రూ.74,121గా ఉంది. ఈ వివరాలను పార్లమెంట్‌లో కేంద్రం తెలిపింది.   

 ఏపీ రైతులకు ఈ దుస్థితి రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని.. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోవడానికి ఏపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూంటే.. సీఎం జగన్ మాత్రం అవినీతి, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బీజీగా ఉన్నారురు.                                   

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన 'సిచ్యుయేషన్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ హౌస్‌హోల్డ్స్‌ అండ్‌ ల్యాండ్‌ అండ్‌ లైవ్‌స్టాక్‌ హోల్డింగ్స్‌ ఆఫ్‌ హౌస్‌హోల్డ్స్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా 2019' నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.  హరియాణా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడుల్లోని రైతు కుటుంబాలపై రూ.1లక్షకుపైగా రుణభారం ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని రైతులపై సగటు భారం రూ.లక్షలోపే నమోదైంది. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం మోస్తున్న రుణ భారంకంటే 231% అధికం.                     

కేంద్రం గణాంకాలపై ఏపీలో రాజకీయ దుమారం ప్రారంభమయింది. రైతు భరోసా పేరుతో  పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నామని రైతులంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ పరిస్థితి వేరుగా ఉందని..  ఇలాంటి నివేదికల ద్వారా వెల్లవుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఓ వైపు కేంద్రం పూర్తి స్థాయిలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రయత్నాలు చేస్తూంటే.. రాష్ట్రంలో మాత్రం కేవలం ఓటు బ్యాంక్ పథకాలు మాత్రమే అమలు చేస్తూ రైతుల్ని గాలికి వదిలేశారని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు ఇంత తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget