అన్వేషించండి

Kadiri News: కదిరిలో ఉద్రిక్తతలు, మాజీ ఎమ్మెల్యేని చూసి మీసం మెలేసిన సీఐ - వీడియో వైరల్

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకురాలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, బికి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పరామర్శించారు.

శ్రీసత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కందికుంటకు వైఎస్ఆర్ సీపీ నాయకులు మధ్య రాళ్ల దాడి జరిగింది. సీఐ తమ్మిశెట్టి మధు ఇంటి ముందు టీడీపీ మహిళా విభాగం ధర్నా చేసింది. వారికి మద్దతుగా కందికుంట వెంకటప్రసాద్ నిలవగా పోలీసుల లాఠీ చార్జి చేశారు.

గొడవకు కారణం ఏంటంటే

స్థానిక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ తిరువీధులలో ఆక్రమణలు తొలగించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈ గొడవ జరిగింది. వారికి మద్దతుగా ఉన్న  మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు అక్కడికి చేరుకున్న సీఐ తమ్మిశెట్టికు మధ్య మాట మాట పెరగడం జరిగింది. సీఐ మధు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని మధు ఇంటి వద్ద టీడీపీ మహిళా విభాగం ధర్నాకు వెళ్ళగా వారికి మద్దతుగా కందికుంట వెంకటప్రసాద్ కూడా వెళ్లారు. అదే సందర్భంలో వైసీపీ నాయకులు పోలీసులకు మద్దతుగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పరస్ఫరంగా రాళ్ల దాడి చేసుకున్నారు. రాళ్లు, బాటిళ్లు, చెప్పులను విసిరారు.

పోలీసులు వైసీపీ కార్యకర్తల దాడిలో చాలా మంది గాయపడ్డారు. వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, బికి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు.

జనాల భూజాలపైకి ఎక్కి.. మీసం మెలేసిన సీఐ

పట్టణ సీఐ మధు టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తగులుకుందాం రా అంటూ దురుసు ప్రవర్తన చేయడం సంచలనం అయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఐ తమ్మిశెట్టి మధును భుజాల పైకి ఎత్తుకుని మరోవర్గంపై రాళ్లు రువ్విన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

కదిరి పట్టణంలోని నరసింహస్వామి ఆలయ వీధిలో ఆక్రమణలను తొలగించేందుకు ఆలయ అధికారులు, ధర్మకర్తలు ప్రయత్నించారు. అయితే, ఉన్నట్టుండి తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని పలువురు అభ్యంతరం తెలిపారు. ఈ వివాదంపై బాధితుల తరఫున టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ ఆలయ అధికారులతో ముందురోజు శుక్రవారం రాత్రి మాట్లాడారు. అయితే శనివారం ఉదయం నుంచే అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. కందికుంట వెంకట ప్రసాద్‌ ఆ సమయంలో అక్కడికి చేరుకుని అభ్యంతరం తెలిపారు. వీధుల్లో పూర్తిగా అడ్డంగా ఉన్నవి మాత్రమే తొలగించాలని కోరారు. దీనికి ఆలయ కమిటీ చైర్మన్‌ జెరిపిటి గోపాలకృష్ణ, ఈవో పట్టెం గురుప్రసాద్‌, సీఐ మధు ఒప్పుకోలేదు. రేకులన్ని తొలగించాల్సిందే అని వ్యాపారులకు సీఐ హుకుం జారీ చేశారు. దీంతో కందికుంటకు, అధికారులకు మధ్య ఈ గొడవ జరిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
MS Dhoni Injury: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Embed widget