అన్వేషించండి

Somu On Jagan : ఎస్సీలకు జగన్ తీవ్ర అన్యాయం - కేంద్రం ఇచ్చే నిధులూ దారి మళ్లింపు - సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు !

ఎస్సీలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులనూ దారి మళ్లిస్తున్నారన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.


Somu On Jagan :  ఏపీ సర్కార్ పై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఫైర్ అయ్యారు. నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్ర ప్రభుత్వానివని ఆయన ఎద్దేవా చేశారు.  ఎన్ఎస్ఎఫ్డిసీ ద్వారా ఏపీకి కేంద్రం వేల‌ కోట్లు నిధులు మంజూరు చేస్తోందని  అందులో దళిత లబ్దిదారులకు లక్ష రూపాయలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయించిందన్నారు.  సబ్సిడి గా 50% అందిస్తుందన్నారు.ఇదే పథకం ద్వారా గత టిడిపి సమయంలో థ్యాంక్యూ సీఎం అని ప్రచారం చేసుకున్నారన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి యస్.సి. మోర్చా ఆంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు, ప్రధాన కార్యదర్శి శివనారాయణ పాల్గోన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు, రుణాలు ప్రజలకు అందటం లేనందువలనే  48 గంటల నిరసన దీక్షను చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు.

స్వయం ఉపాధికి కేంద్రం ఇస్తున్న నిధులూ దారి మళ్లింపు

రూ.12 లక్షల విలువైన ఇన్నోవా కార్స్ కూడా పేద ప్రజలకు సబ్సిడీ ద్వారా అందించామని, టిడిపి సమయంలో ఇచ్చాం, ఈ ప్రభుత్వాకి ఇస్తున్నామని అయితే నిధులను వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్లో 26 పధకాలను అమలు చేయాల్సినవి నిలిపివేశారని వాటిని  తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో వెనకబడిన వారికి స్థలం కేటాయించి వారికి జీవనోపాధి కల్పించాల్సి ఉందని అయితే ప్రభుత్వం, అది ‌కూడా చేయడం లేదన్నారు.పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారని, క్రిస్టియనిటీని ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు.  వేల గ్రామ సభల ద్వారా ఈ రౌడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లామన్నారు.  

అవినీతి మాత్రమే జగన్ కోరుకుంటారన్న వీర్రాజు 

అవినీతిని మాత్రమే జగన్ కోరుకుంటారని, అభివృద్ధి అనేది అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో‌ బిసి సభలు పెడతామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మహిళల‌ సమస్యలపై పోరాడతామని ప్రకటించరు. ప్రతి నగరాన్ని కలుపుతూ నిర్మించే రోడ్ల కోసం రూ. 900 కోట్లు కేంద్రం ప్రకటించిందని ఏపీలో ముఖ్యమంత్రి రూ. 100 కోట్లతో కనీసం రోడ్లు అభివృద్ధి చేయరేమని ప్రశ్నించారు. సీఎం జగన్ కడపలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎస్సీ ప్రజలే తరలి వచ్చారని, అంత మంది వచ్చారు అంటే జగన్ దళితులకు ఎంత అన్యాయం చేస్తున్నారో స్పష్టం అవుతుందని చెప్పారు. 

దళితుల డబ్బులు లాక్కుంటూ బీజేపీ చూస్తూ ఊరుకోదు : వీర్రాజు 

12 మంది ఎస్సీ మంత్రలను నియమించిన పార్టీ బీజేపీ అన్నారు. ఎన్ ఎఫ్ టీసీ అనే పథకం ద్వారా ఎటువంటి బ్యాంక్ ప్రమేయం లేకుండా కేవలం ష్యూరిటీ సంతకంతో లోన్లు ఇచ్చే అవకాశం బీజేపీ ద్వారానే సాధ్యం అయిందన్నారు.  తెలుగు రాష్ట్రాల ప్రజలను  జగన్ మోసగిస్తున్నారని, అరాచక ప్రభుత్వంతో ప్రజల డబ్బును, స్థలాలను లాక్కుంటున్నారి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోడు అని తెలిపారు. దళితులకు మేలు చెసేందుకే నిరసన దీక్ష చేస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget