అన్వేషించండి

Tirumala Sajjala : అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు - తిరుమలలో సజ్జల, కొడాలి నాని కామెంట్స్ !

సీఎం జగన్ కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందని సజ్జల అన్నారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirumala Sajjala :  ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది, సంక్షేమం బ్రహ్మాండంగా ఉన్నాయని వాటిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తిరుమలలో శ్రీవాిని కుటుంబంతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసాసి పట్టువస్త్రంతో సత్కరించారు. 

ఏపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆద్శంగా ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి 

ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో‌ జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి సీఎం‌ జగన్మోహన్ రెడ్డి న్యాయకత్వంలో ఇలాగే కొనసాగాలని స్వామి వారి ప్రార్ధించానన్నారు. దేశంలోనే ఏపి ప్రభుత్వం అగ్రగామిగా నడుస్తుందని, అంతే కాకుండా ఆదర్శవంతంగా ఏపి రాష్ట్రం ఉందని తెలిపారు. విష శక్తులు, రాక్షస దూతలు కుట్ర పూరితంగా ఏపిలో జరుగుతున్న యజ్ఞంను కుట్ర, కుయుక్తులు అడ్డుకుంటునే ఎదుర్కొనే శక్తిని సీఎంకి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.  ప్రజల ఆదరణ  సీఎం జగన్మోహన్ రెడ్డికి వెయ్యి పెర్టుల పెరిగిందని జోస్యం చెప్పారు.  విశాఖ రాజధానిగాగా ఎప్పుడైనా కావచ్చు, త్వరలోనైనా కావచ్చని చెప్పారు. 

కొత్త ఏడాదిలో కూడా సీఎం జగన్ కు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పిన కొడాలి నాని 

మాజీ మంత్రి కొడాలి నాని కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపలగుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని మాట్లాడుతూ....ధనుర్మాసంలో శ్రీవారిని దర్శించుకునేందు రావడం జరిగిందన్నారు. జనవరి, వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ముందే స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు సీఎంపై 2023లో కూడా ఉండాలని ప్రార్ధించానన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న కోన రఘుపతి, మెరుగు నాగార్జున 

 ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి , మంత్రి మెరుగు నాగార్జున కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కూడా  నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసాసి పట్టువస్త్రంతో సత్కరించారు. 

ధనుర్మాసం సందర్భంగా శ్రీవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు .  ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  ఇటీవల వీఐపీ విరామ సమయం దర్శనాలను టీటీడీ మార్చింది. అందుకే నైవేద్య విరామం సమయంలోనే వీఐపీలు ఎక్కువగా దర్శించుకుంటున్నారు. శ్రీవాణి స్కీమ్ కింద .. పదివేలు విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శనం  టిక్కెట్లు ఇస్తున్నారు. వారికి  మార్చిన  బ్రేక్ దర్శన సమయాల్లో దర్శన సమయం కేటాయిస్తున్నారు. 

యూత్ ఓటర్లపైనే టీడీపీ గురి - పాదయాత్రతో పక్కా స్కెచ్ వేస్తున్న లోకేష్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget