అన్వేషించండి

AP Elections 2024: పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సమస్య- తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వరుసగా రెండోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు.

Pawan Kalyan to file nomination as Pithapuram MLA candidate- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తడంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేసుకున్నారు. హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. దాంతో ఆ రెండు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.  

AP Elections 2024: పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సమస్య- తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

ఈ 23న పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 23న) పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ర్యాలీగా బయల్దేరి వెళ్లి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గొల్లప్రోలు పట్టణం వద్ద జాతీయ రహదారిపై ర్యాలీ మొదలవుతుంది. 
గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం కూడలి, సూరీడు చెరువు (బస్టాండ్), పిఠాపురం దూళ్ళ సంత, చర్చ్ సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ రోడ్ మీదుగా సాగి పాదగయ క్షేత్రం దగ్గర పవన్ కళ్యాణ్ ర్యాలీ ముగుస్తుంది. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు.

ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. జనసేనకు రెండు ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీకే వెళ్లాలని భావించిన పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని తన నియోజకవర్గంగా ఎంచుకున్నారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని, ఏపీ రాజకీయాల్లో మార్పు తన నియోజకవర్గం నుంచే మొదలవుతుందని ఇటీవల పవన్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget