అన్వేషించండి

YS Jagan Politics: అటు వరద బాధితులకు పరామర్శ, ఇటు పార్టీ వ్యవహారాలతో బిజీబిజీగా సీఎం జగన్

YS Jagan Visits Flood Affected Area: అటు వరద బాధితుల పరామర్శ... ఇటు పార్టీ వ్యవహరాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల టూర్ ఆసక్తిగా మారింది.

YS Jagan Visits Flood Affected Area:
అటు వరద బాధితుల పరామర్శ... ఇటు పార్టీ వ్యవహరాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల టూర్ ఆసక్తిగా మారింది..

గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన...
ఇటీవల గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  అయితే వరద ప్రాంతాల్లో సీఎం జగన్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం పరంగా వరద ప్రాంతాల్లో అందించిన సేవలు, బాధితులకు నష్టపరిహరం తో పాటుగా ఇతర మౌళిక సదుపాయాల వ్యహరాల పై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీసేందుకు రెండు రోజులు పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో బాధితులతో జగన్ నేరుగా ముఖా ముఖి కార్యక్రమాలు కూడ నిర్వహించి, బాదితులతో మాట్లాడి సహయ చర్యల పై వారి అభిప్రాయాలు పరిశీలించి, అక్కడికక్కడే అధికారులకు కూడ ఆదేశాలు ఇచ్చారు.. 

చాలా రోజుల తరువాత జిల్లాలో నైట్ హాల్ట్...
సీఎం వైఎస్ జగన్ జిల్లాల వారీగా టూర్ లు వెళ్ళిన సమయంలో ఒక్క రోజులో షెడ్యూల్ ను ముగిస్తారు. రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఎక్కడయినా ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన సమయంలో సాయంత్రం లేదా రాత్రికి అదే రోజు తాడేపల్లలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకునే విధంగా ఆయన షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన ఎ జిల్లా షెడ్యూల్ చూసినా ఇలానే ఉంటుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జయంతి , వర్దంతి కార్యక్రమాలకు మాత్రం కడప, రాయల సీమ జిల్లాల్లో టూర్ కు మాత్రమే రెండు నుండి మూడు రోజుల షెడ్యూల్ ఉంటుంది. అయితే వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ మాత్రం రెండు రోజుల పాటు సాగనుంది. 

గతంలో వరదలు వచ్చినప్పుడు కూడ సీఎం జగన్ నైట్ హాల్ట్ గోదావరి జిల్లాలో చేశారని పార్టి నాయకులు చెబుతున్నప్పటికి, ఈ సారి నైట్ హాల్ట్ వ్యవహరం మాత్రం అందరికి ఆసక్తి కరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ గోదావరి జిల్లాలో పైట్ హాల్ట్ వ్యవహం అనగానే పార్టికి సంబందింధించి క్యాడర్ లో కూడ ఆసక్తిగా ఉంటుంది. పార్టీకి సంబందించిన వ్యవహరాలు, నాయకుల మద్య విభేదాలు తో పాటుగా నియోజకవర్గాల వారీగా పరిస్దితులు పై కూడ ముఖ్యమంత్రికి స్దానిక నాయకత్వం వివరాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సీఎం షెడ్యూల్ లో పార్టీ వ్యవహరాలకు సంబందించిన కోణం కూడ లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల పవన్ టూర్...
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా పర్యటించారు. ఆయన టూర్ కు గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తన స్పందన లభించింది. దీని పై కూడా సీఎం జగన్ అప్పుడే పార్టీ నేతలను సమాచారం ఆరా తీశారు. వారాహి యాత్ర ద్వార పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కూడ రాజకీయంగా కీలకంగా మారాయి. గోదావరి జిల్లాల నుండి పవన్ కు స్పందన భారీగా లభించటం కూడ అధికార పార్టిలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపద్యంలో వరద బాధితుల పరామర్శకు వెళ్ళిన ముఖ్యమంత్తి జగన్ మోహన్ రెడ్డి, రెండు రోజుల పాటు గోదావరి జిల్లాల్లోనే మకాం వేయటంతో పాటుగా పార్టి వ్యవహారాలను కూడ రివ్యూ చేయటం ఆసక్తిగా నెలకొందని పార్టి లో చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget