అన్వేషించండి

Konaseema News : రేష‌న్‌ దుకాణం తెరవక ముందే బియ్యం అక్రమ రవాణా- ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేటుగాళ్లు

Konaseema News : ఏపీలో రేష‌న్ షాపులు ఓపెనింగ్ రోజే అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యం అధికారుల‌కు చిక్కాయి. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా బండార్లంక‌లో 40 బ‌స్తాలు పట్టుకున్నారు.

Konaseema News : పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ఈనాటివి కావు.. కాకినాడ పోర్టు కేంద్రంగా వేల మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టు ఆకస్మిక తనిఖీతో ఒక్కసారిగా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై దుమారం రేగింది.. అయితే వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తామని అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ తీవ్రంగా చెప్పారు. చెప్పిన విధంగానే సివిల్‌ సప్లై మినిష్టర్‌ జనసేన నేత అయిన నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. ఆయన కూడా పలుసార్లు కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టి కొంతమేరకు అక్రమంగా రవాణా అవుతున్న పీడీఎస్‌ బియ్యం సీజ్‌ చేయించారు..

తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పాత పద్దతిలోనూ జూన్‌ ఒకటి నుంచి రేషన్‌ డిపోల వద్దనే రేషన్‌ ఇచ్చేలా మార్పులు చేసింది. నెలలో ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ డిపోల వద్దనే ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను జూన్‌ ఒకటి నుంచి ప్రారంభించింది.. సరిగ్గా అదే రోజు కోనసీమలో ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న పీడీఎస్‌ అక్రమ రవాణాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని పటిష్టమైన చర్యలు చేపట్టినా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగలేదన్నది స్పష్టం అయ్యింది..

మొదటి రోజే పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం..

రేషన్‌షాపులు ప్రారంభించిన మొదటి రోజే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండార్లంకలో ఓ రేషన్‌ డిపో నుంచి 40 బస్తాలు ట్రాక్టరులో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పట్టుకున్నారు. నలుగురిపై 6ఏ కేసుతోపాటు పోలీస్‌ కేసు కూడా నమోదైంది. ట్రాక్టరులో తరలిస్తున్న 40 రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేషన్‌ షాపులు ప్రారంభం రోజునే 40 బస్తాల పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిపోవడం చాలా దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా ఇలా పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget