అన్వేషించండి

Pawan In Delhi : బీజేపీ అధ్యక్షునితో పవన్ కల్యాణ్ భేటీ - ఏపీలో పొత్తులపై కీలక చర్చలు !

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

 

Pawan In Delhi :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీరి మధ్య దాదాపుగా అరగంట సేపు చర్చలు జరిగాయి. రాష్ట్ర రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై చర్చించామని జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  

ఏపీలో పొత్తుల చిక్కులపై నడ్డాతో చర్చలు

ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మధ్యే పవన్, నడ్డా ఎక్కువగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, కేంద్రం వద్ద ఉన్న నివేదికలు, ఇతర అంశాలతో..తదుపరి ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ , జనసేన కలిసి పని చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు . గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్ ఎలాంటి అధికారిక హోదాలో లేరు. బీజేపీ మిత్రపక్షంగా మాత్రమే కలుస్తున్నారు. అందుకే కేవలం రాజకీయ అంశాలే మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. 

వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్                                

ఎన్డీఏ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన పవన్.. సమావేశంలో ప్రధానమంత్రితోనూ మాట్లాడారు. ఆ తర్వాత  ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో పాటు... హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు. దీంతో బీజేపీ అగ్రనేతలందరితో సమావేశమయ్యారు. తిరికి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగి రానున్నారు. సాయంత్రం..   జనసేన పార్టీలో చేరేందుకు పంచకర్ల రమేష్ బాబు విశాఖ నుంచి మంగళగిరి వస్తున్నారు. నాలుగు గంటలకు పంచకర్ల రమేష్ బాబు చేరిక ప్రోగ్రాం ఉంటుందని  ఇప్పటికే జనసేన నాయకులు ప్రకటించారు. ఇక ఢిల్లీలో ఎలాంటి సమావేశాలు లేనందున పవన్ కల్యాణ్ కూడా వెంటనే తిరుగు పయనమయినట్లుగా తెలుస్తోంది. 

కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో పవన్                                    

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ..  ఓట్లు చీలకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ముందడుగు పడిందనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget