అన్వేషించండి

No Books in Private schools: ప్రైవేటు బడుల విద్యార్థులకు దొరకని పుస్తకాలు, పాపం!

No Books in Private schools: ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం పుస్తకాలు కొనేందుకు వెళ్తున్న తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడా పుస్తకాలు దొరకకపోవడంతో తెగ వెతికేస్తున్నారు. 

No Books in Private schools: ప్రైవేటు పాఠశాలలు కూడా తమ వద్దే పాఠ్య పుస్తకాలు కొనాలంటూ ప్రభుత్వం  నిబంధన తెచ్చింది కానీ పుస్తకాల సరఫరాపై మాత్రం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా పుస్తకాలు లేకుండానే పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి వస్తుంది. విద్యాశాఖనే పుస్తకాలు సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ.. వాళ్ల తల్లిదండ్రులేమో పిల్లలకు పుస్తకాలు కావాలంటూ బుక్ స్టోర్స్ చుట్టూ తిరుగుతున్నారు. గత మూడు వారాలుగా తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. పుస్తకాలు లేకుండానే పిల్లలను బడికి పంపిస్తున్నారు.

ఆన్ లైన్ లో ఇండెంట్ పెట్టినా సరఫరా లేదు..

పాఠశాలలు పునః ప్రారంభించి మూడు వారాలు కావొస్తున్న ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు అందలేదు. పాత పుస్తకాలతో తరగతిలో బోధన చేస్తున్నా... వాటిని పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవిగో పుస్తకాలు.. అవిగో పుస్తకాలు అంటూ అధికారులు చెప్పడమే తప్ప క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు అందుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల పుస్తకాలు ఇచ్చినా ఏ తరగతికీ పూర్తి స్థాయిలో లేదు. పాఠ్ పుస్తకాల కోసం ప్రైవేటు యాజమాన్యాలు ఆన్ లైన లో ఇండెంట్ పెట్టినా పూర్తిగా సరఫరా కావడం లేదు. 

ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి..

మండల, జిల్లా విద్యాధికారులను ఎవరన్ని కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని కడప జిల్లాకు చెందిన ఓ యాజమాన్యం వెల్లడించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొందరు ఆర్డర్లు పెట్టగా... ఈసారి విద్యార్థులు పెరిగారు. దీంతో ఇండెంట్ ను సవరించే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరినా దీనికి అవకాశం ఇవ్వడం లేదు. మరో పక్క కొన్ని బడులు మొదట్లో ఇండెంట్ పెట్టలేదు. ఇప్పుడు వారు వివరాలు నమోదు చేస్తున్నారు... వీరిపి ఎప్పుటికి పుస్తకాలు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలతో తమకు సంబంధం లేదని, బయట కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. బయట మార్కెట్ లో పుస్తకాలు తభించకోపవడంతో తల్లిదండ్రులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 

పాఠ్యాంశాల మార్పుతో పుస్తకాల ముద్రణ ఆల్యం..

రాష్ట్ర వ్యాప్తంగా 2021-2022 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి 72.47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 44.33 లక్షల, ఎయిడెడ్ 1.61 లక్షలు, ప్రైవేటులో 26.53 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారిలో దాదాపు 35 శాతం మందికే పుస్తకాలు అందాయి. ఈ ఏడాది ఎనిమిదో తరగతి సిలబస్ మార్పు చేయడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. ప్రభుత్వ బడులకే ఈ పుస్తకాలు పూర్తిగా అందలేదు. ప్రైవేటు వారికి ఎఫ్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget