అన్వేషించండి

Nandyal News : డబుల్ బెడ్ రూమ్ ఇల్లుగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాల, స్థానిక నేత తలచుకుంటే అంతే మరి!

Nandyal News : నంద్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఇళ్లుగా మార్చేశారు స్థానిక నేత. పాఠశాలను ఇళ్లుగా మార్చేసినా అధికారులకు తెలియకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్.

Nandyal News  : ఎంతో మంది పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకున్న పాఠశాల అది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో అధికారులు ఐదేళ్ల క్రితం ఆ పాఠశాలను మూసివేశారు. అక్కడి విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించారు. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పాఠశాలపై స్థానిక నేత కన్నుపడింది. పాఠశాల రూపురేఖలు మార్చేసి ఇళ్లుగా మార్చుకున్నారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. నంద్యాల జిల్లాలో పాణ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  చంద్రబాబు ట్వీట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. 

స్థానిక నేత ఆక్రమణతో! 

పాణ్యంలోని ఇందిరానగర్ లో ఓ ప్రభుత్వ పాఠశాలను స్థానిక నేత ఆక్రమించి ఇళ్లుగా మార్చుకున్నారు. 2013 జూన్‌లో రాజీవ్‌ విద్యా మిషన్‌ కింద రూ.5.30 లక్షల వ్యయంతో ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్మించింది. అయితే ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడి విద్యార్థులను వేరే ప్రభుత్వ స్కూళ్లలోకి మార్చారు అధికారులు. ఐదేళ్ల క్రితం ఈ పాఠశాలను అధికారులు మూసివేశారు. అప్పటి నుంచి స్కూల్ ఖాళీగా ఉంది. ఈ పాఠశాలపై స్థానిక నేత కన్నుపడింది. పాఠశాల బోర్డు, శిలాఫలకం తీసేసి ఇళ్లుగా మార్చుకున్నారు. రెండు బెడ్ రూములు, కిచెన్ ,  హాల్, మెట్లు నిర్మించారు. అయితే స్థానిక అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.  

చంద్రబాబు ట్వీట్ 
 
వైసీపీ నేత ప్రభుత్వ పాఠశాలను ఇళ్లుగా మార్చుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇదిగిదిగో వైసీపీ ప్రభుత్వ నాడు-నేడు అని చంద్రబాబు విమర్శించారు.  విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే వారిని పాఠశాలకు రప్పించేందుకు కృషి చేయాలని కానీ పాఠశాల భవనాన్ని ఇలా వదిలేస్తారా? అని ప్రశ్నించారు.  

పాఠశాలకు తాళం 
 
స్థానిక వైసీపీ నేత పాఠశాల భవనాన్ని ఆక్రమించి ఇళ్లుగా మార్చేసినా అధికారులు పట్టుకోవడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్కూల్ ను ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్న అధికారులుచూస్తూ ఊరుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.పాఠశాలను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డుతున్నారు. స్థానిక ఎంఈవో ఈ ఘటనపై స్పందిస్తూ పాఠశాల భవనాన్ని మూసివేశారని, నిర్మాణాలు చేపట్టింది ఎవరో తెలియదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాల భవనానికి తాళాలు వేయించామన్నారు.  

Also Read : AP IAS Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు - వారి కొత్త శాఖలు ఇవే

Also Read : తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్- బదిలీల ఫైల్‌పై సీఎం జగన్ సంతకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget