అన్వేషించండి

Mudragada : ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా - కార్ల ర్యాలీ కూడా ! అసలేం జరిగింది?

Andhra News : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదాపడింది. కార్ల ర్యాలీని రద్దు చేసినట్లుగా ప్రకటించారు.

Mudragada Padmanabham : వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న   తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని గతంలో ప్రకటించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.  ద్ద సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి అంటూ ఆమధ్య ముద్రగడ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ తన అనుచరులకు మరో లేఖ రాశారు. చేరిక వాయిదా పడిందని సమాచారమిచ్చారు.  మరో తేదీలో తాను ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతానని చెప్పారు. 

కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నారు ముద్రగడ పద్మనాభం. ర్యాలీకి సంబంధించి అధికారులకు పలు వివరాలు కూడా అందించారు. ఏం జరిగిందో కానీ హఠాత్తుగా  అంతమంది ఒకేసారి వస్తే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే ర్యాలీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు ముద్రగడ. అయితే ఈ కారణం కాస్త అతిశయోక్తిలాగా ఉందని అంటున్నారు. అదే సమయంలో తాను ఒక్కడినే వెశళ్లి ఈనెల 15 లేదా 16 తేదీల్లో  పార్టీలో చేరుతానని చెప్పారు. ర్యాలీ రద్దు అయినా పధ్నాలుగో తేదనే చేరవచ్చు కదా ఎందుకు వాయిదా అనే సందేహం అనుచరుల్లో ప్రారంభమయింది.                                       

ముద్రగడ  పద్మనాభంను పార్టీలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇంటికి వచ్చి మాట్లాడారు. ఆయన అంగీకరించారు. బేషరతుగా పార్టీలో చేరుతున్నానని.. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. మళ్లీ జగన్ గెలిస్తే ఏదో ఓ పదవి ఇచ్చినా సరిపోతుందన్నారు. మద్రగడ ఇలా మాట్లాడటంతో చేరిక ఖాయమని అనుకున్నారు. కానీ ముద్రగడ చేరిక వల్ల వచ్చే లాభం కన్నా.. జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని.. కొంత మంది గోదావరి జిల్లాల నేతలు చేర్చుకోవద్దని ఒత్తిడి చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఆయన పది వేల మందితో  బలప్రదర్శన చేస్తే.. తర్వాత టిక్కెట్ కోసం రేసులోకి వస్తారని ఇవ్వకపోతే పార్టీని డ్యామేజ్ చేస్తారన్న అనుమానాలు కూడా ఉండటంతో.. వైసీపీ హైకమాండ్ ఆయన విషయంలో స్లో అయినట్లుగా తెలుస్తోంది. 

అయితే ముద్రగడ పద్మనాభం చేరిక ఉంటుందని ఆయనను ఖచ్చితంగా చేర్చుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే  జగన్ మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉంటున్నారు. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పదహారో తేదీన పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనుకుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తీరికగా ఉండరని.. ఎన్నికల ప్రచారం కోసం.. గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునే  అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.                                     

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget