అన్వేషించండి

MP Gudivada Amarnath : ఆర్థిక కష్టాలన్నీ టీడీపీ వల్లేనంటూ మంత్రి అమర్ నాథ్ కామెంట్లు!

MP Gudivada Amarnath: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇధి ఏపీ రాజకీయాల్లో దుమారాన్నిలేపుతోంది. 

MP Gudivada Amarnath : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎక్సెస్ ఎక్సిపెండించర్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి రెగ్యులరైజేషన్స్ ఉన్నాయే అందులో వివరించారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అసెంబ్లీ అనుమతి కూడా లేకుండా 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనంగా ఖర్చు పెట్టిందని దానికి సంబంధించి ఏమైనా వివరాలు కేంద్రానికి సమర్పించిందా అని ఓ ప్రశ్నను అడిగారు. దీనికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంక జ్ చౌదరి... తమ దగ్గర 2020 మార్చి 31 న కాగ్  ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు మాత్రమే  ఉన్నాయన్నారు. 

51 వేల 677 కోట్ల రూపాయలకు మాత్రమే రెగ్యులరైజ్ 

దాని ప్రకారం రాష్ట్ర విభజన  తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ లక్షా 62 వేల 828 కోట్ల రూపాయల ఎక్సెస్ ఎక్స్ పెండిచర్ చూపించారని అన్నారు. అయితే వాటిలో 51వేల 677 కోట్ల రూపాయలకు మాత్రమే నాటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందన్న కేంద్రం.. మిగిలిన ఖర్చులకు కు సంబంధించి ఎలాంటి వివరాలను పొందుపరచ లేదన్నారు. కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన సమాధానంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 

టీడీపీ వల్లే అనేర ఆర్థిక సమస్యలు..

టీడీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న అమర్ నాథ్...ఆప్పట్లో ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇఫ్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ పలు మార్లు చెప్పినా టీడీపీ ఖండించిందన్న గుడివాడ అమర్ నాథ్.. ఇప్పుడు రాజ్యసభలోనే టీడీపీ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం బయట పడి అసలు నిజాలు ప్రజలకు తెలిసాయి అన్నారు.

టీడీపీ లెక్కలు చెప్పారు గానీ వైసీపీవి ఎందుకు చెప్పలేదు..

అయితే గుడివాడ అమర్ నాథ్ టీడీపీ పైన విమర్శలు చేస్తున్నా కేంద్రం చెప్పింది కేవలం 2018-19 వరకూ లెక్కలు మాత్రమేనని.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అదనపు వ్యయాలకు సంబంధించి ఎలాంటి వివరాలను కేంద్ర ఇవ్వలేదని.. ఇది ఉద్దేశ పూర్వకంగా టీడీపీని ఇరుకున పెట్టేందుకే ఇలా చేసి ఉంటుందనే వాదన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. కావాలనే టీడీపై పట్టుబట్టినట్లుగా వ్యవహిరిస్తున్నారని అన్నారు. 2019 వరకు లెక్కలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన అదనపు వ్యయాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలన్నారు. అప్పుడే వైసీపీ గురించి ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget