అన్వేషించండి

Kuppam Lokesh 2nd Day : బీసీలు ఆర్థికంగా బలపడేలా సాయం - జగన్‌లా నెరవేర్చలేని హామీలు ఇవ్వలేనన్న లోకేష్ !

బీసీ కులాలను జగన్ మోసం చేశారని తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. రెండో రోజు పాదయాత్రలో బీసీ కులాల ప్రజలతో సమావేశం అయ్యారు.

 

Kuppam Lokesh 2nd Day :  బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సాహం ఇస్తామని యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం రెండో రోజు పాదయాత్రలో ఆయన బీసీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.  జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలు పడుతున్న ఇబ్బందులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు వివిధ కులాల ప్రతినిధులు. ప్రభుత్వం వచ్చిన వెంటనే వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తా అని జగన్ హామీ ఇచ్చాడని ఆ హామీ ఏమి అయ్యిందని లోకేష్ ప్రశ్నించారు. రిజర్వేషన్లు తగ్గించి సుమారు 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారని..  బీసిల్లో 140కి పైగా కులాలు ఉంటే కేవలం 4 కులాలకి మాత్రమే అరకొర ఆర్ధిక సహాయం అందిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి పాలనలో 26 మంది బీసీలను దారుణంగా చంపేశారని గుర్తు చేశారు. 

ఉప కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ  ఒక్క లోన్ ఇచ్చారా? ఒక్కరికైనా సబ్సిడీ ఇచ్చారా?...  అని ప్రశ్నించారు. వడ్డెర్ల చేతిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పనులను   వైసిపి నాయకులు బలవంతంగా లాక్కున్నాని.. ఉన్న ఆదరణ పథకం ఎత్తేసారు. టిడిపి హయాంలో కొన్న పనిముట్లు కూడా ఇవ్వని సైకో జగన్ అని విమర్శించారు. వైసీపీ రంగులు వేసుకుని అయినా  పనిముట్లు ఇవ్వాలని జగన్‌కు సహా ఇచ్చారు.  కనీసం కట్టిన 10 శాతం సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదన్నారు.  కుల వృత్తులను దెబ్బ తీసి.. ఉపాధి లేకుండా చేశారని విమర్శించారు.టిడిపి హయాంలో రజక సోదరులకు వాషింగ్ మెషీన్ లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చామని గుర్తు చేశారు. 


అధికారంలోకి వచ్చాకా దామాషా ప్రకారం నిధులు, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తామని.. మ్యూనిటీ హాల్స్ కట్టడానికి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు గుడుల నిర్మాణం కోసం సహకారం అందిస్తామని.. జగన్ లా తప్పుడు హామీలు ఇవ్వను. ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రకటించారు.  ఉప కులాల వారీగా సమస్యలు తెలుసుకొని అందరికీ సమ న్యాయం చెయ్యడానికే టిడిపి లో సాధికారసమితి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నిర్మాణాలు ఆగిపోయిన బీసీ కులాల భవనాలను లోకేష్ పరిశీలించారు. 

పాదయాత్ర కడవల్లి గ్రామంలో జరుగుతున్న సమయంలో కడపల్లి లో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నం ని   నారా లోకేష్ కలిశారు.  మొక్క జొన్న, టొమాటో పంటలు వేసి నష్ట పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగిపోతుంది, పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.   3 వేల కోట్ల తో ప్రత్యేక నిధి పెట్టి గిట్టు బాటు ధర కల్పిస్తాం అన్న జగన్ రెడ్డి ఎక్కడ? అని లోకేష్ ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదు...ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు...రైతుల మెడలో మీటర్లు ఉరి తాళ్ళు కాబోతున్నాయి...వైసిపి ప్రభుత్వ విధానాల వలన రైతులు క్రాప్ హాలిడే ఇచ్చే దుస్థితి వచ్చిందని విమర్శించారు. 

  పిఈఎస్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతులు తమ 3 నెలల పసిబిడ్డను తీసుకుని వచ్చి పేరు పెట్టాలని కోరారు. లోకేష్ ఆ పాపకు శాన్విత అని పేరు పెట్టారు. [ 

 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Mental Stress Relief Tips : మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
Embed widget