అన్వేషించండి

Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే ప్లాన్ ఉంటే ముందు ఇవి తెలుసుకోండి!

Srisailam Darshan: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో భక్తుల ర్దదీ పెరగడంతో ఆర్జిత సేవలో పలు మార్పులు చేశారు ఈరోజు నుంచి ఈనెల 23వ తేదీ వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపివేస్తున్నట్లు వివరించారు. 

Srisailam Darshan: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే ఆలయ ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేశారు. నేటి నుండి ఈనెల 23వ తేదీ వరకు గర్భాలయా, సామూహిక అభిషేకాలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శని, ఆది, సోమ వారాల్లో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు. 

కార్తీక మాసం మూడో సోమవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ..

కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు చేసి.. స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లన్నీ రద్దీగా ఉన్నాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. గర్భాలయం 5 వేల రూపాయల అభిషేకాలను కూడా రద్దు చేశారు. 10500 రూపాయల సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.

కేవలం అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమ అర్చనలు, ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే భక్తుల రద్దీతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, ఇతర వాహనాలన్నీ రెండు గంటలపాటు రోడ్లపై నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై కార్లు పోగా.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం టోల్ గెట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయ కల్గుతోంది. ట్రాఫిక్ అదుపు చేసేందుకు శ్రీశైలం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలిచిపోపోవడంతో పోలీసులు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇటీవలే ఆలయం వంటగదిలో పేలిన బాయిలర్

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో ఈరోజు ఉదయం బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పెద్దగా శబ్దం రావడంతో అక్కడున్న వాళ్లంతా బయటకు పరుగులు పెట్టారు. అయితే ఆ మల్లికార్జున స్వామి వారి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చాలా సేపటి తర్వాత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా.. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంట గదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. దీని వల్ల పెద్ద శబ్దం వచ్చిందని గుర్తించారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Advertisement

వీడియోలు

విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget