అన్వేషించండి

JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

Anantapur News: మహిళలతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాననే కక్షతో తన బస్‌లను ఆర్‌ఎస్‌ఎస్ నేతలు తగలబెట్టారని ఆరోపించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. దీనిపై కేసు నమోదు చేయడం పోలీసులకు చేతకాలేదని ధ్వజమెత్తారు.

JC Prabhakar Reddy Comments On RSS And BJP: గురువారం తెల్లవారుజామున అనంతపురంలోని ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం రాజకీయ కాక రేపుతోంది. ఏకంగా కూటమి పార్టీలోనే సంథింగ్ సంథింగ్ జరుగుతోందన్న ప్రచారానికి ఊతమిస్తోంది. అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో జెసి దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధమయ్యాయి. ఇదే విషయంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. 

తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ అయి బస్సు దగ్ధం అయినట్లు అంతా అనుకున్నారు కానీ ఇందులో కుట్ర కోణం దాగి ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి కామెంట్ చేశారు. పథకం ప్రకారమే తన బస్సుకు నిప్పంటించారని అన్నారు. దీన్ని చేసింది ఆర్ఎస్ఎస్ నాయకులేనని ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ హాట్‌గా మారిపోయింది. 

ఆర్ఎస్ఎస్ నాయకులకు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏంటి సంబంధం ? 
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఏది చేసిన ఒక స్టైల్ ఉంటుంది. ఏ పండగొచ్చిన తాడపత్రి పట్టణంలో తనదైన శైలిలో ఆ పండుగలకు వైవిధ్యాన్ని జోడిస్తూ.. ప్రజలు ఆనందంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. డిసెంబర్ 31వ తేదీ తాడిపత్రి పట్టణంలో ఓ కార్యక్రమాన్ని జెసి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన చేపట్టారు. జెసి పార్క్ సమీపంలో పట్టణంలోని మహిళలతో కలిసి జేసి ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారు. 

ఈ వేడుకలను ఆర్ఎస్ఎస్ నేతలు వ్యతిరేకించారు. ఒకప్పటి సినీ నటి మాధవి లత, మరో ఇద్దరు నాయకులు ఈ వేడుకలపై విమర్శలు చేశారు. ఈవెంట్‌లో మహిళలు పాల్గొనడం ఏంటి అని మన సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోరా అంటు ప్రశ్నించారు. 31వ తేదీ అర్ధరాత్రి వేళ ఆ ప్రదేశం కూడా సరైనది కాదు అంటూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని జెసి ప్రభాకర్ రెడ్డి 31వ తేదీ పట్టణంలో కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ అని న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతోనే ఆర్ఎస్ఎస్ వర్సెస్ జేసి ప్రభాకర్ రెడ్డి కథ ఆ టాపిక్ గా మారింది. 

జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు : 
ఇలా కార్యక్రమం విజయవంతం అవ్వడంతో తనపై కక్షను ఇలా బస్‌పై తీర్చుకున్నారని ఆరోపించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. పథకం ప్రకారమే బస్సుకు నిప్పు పెట్టారని అన్నారు. ఎగిసిన ఆ మంటలు పైనున్న విద్యుత్ వైర్లను తాకి తెగిపోయాయని వెల్లడించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు థర్డ్ జెండర్ కంటే తక్కువ అంటూ వ్యాఖ్యనించారు. వైసిపి ప్రభుత్వంలో బస్సుల కారణంగా 450 కోట్లు పోగొట్టుకున్నానని ఇప్పుడు ఈ ఒక్క బస్సు పోతే ఒరిగేదేమీ లేదంటూ మాట్లాడారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులకు కేసు నమోదు చేసుకోవడం చేతకాకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్ అంటూ రాసుకొని వెళ్లారని మండిపడ్డారు.

ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. టీడీపీ లీడర్‌గా ఉన్న జేసీ మిత్ర పక్షం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేయడంతో చర్చ మొదలైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget