అన్వేషించండి

Lokesh On CM Jagan : ప్యాలెస్ పిల్లి పెట్టే కేసులకు భయపడం, భయం టీడీపీ బయో డేటాలో లేదు- లోకేశ్

Lokesh On CM Jagan : ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Lokesh On CM Jagan :  కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని పరామర్శించేందుకు లోకేశ్, టీడీపీ నాయకులు కారాగారం వద్దకు చేరుకున్నారు.  సెంట్రల్ జైల్ వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడారు.  ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పినల్ కోడ్ నడుస్తుందన్నారు.  జగన్ ప్యాలస్ పిల్లి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమస్యలపై మాట్లాడితే జగన్ పారిపోతున్నారని మండిపడ్డారు.  ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్ లో నడుస్తుందన్నారు.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. అశోక్ జగపతి రాజుపై కేసులు పెట్టారని,  చెత్త పైన పన్ను వేశారని విమర్శించిన అయ్యన్నపాత్రుడుపై కేసులు పెట్టారన్నారు. 

వైసీపీని దింపే వరకు టీడీపీ నేతలు నిద్రపోరు  

"ప్యాలస్ పిల్లి జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిది. బీటెక్ రవిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ ఛార్జ్ ప్రవీణ్ చేసిన తప్పు ఏంటి. ప్రవీణ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు పేరు బెట్టింగ్ రెడ్డి అని మార్చుకోవాలి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జైల్లో పెట్టినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడరు. భయం అనేది టీడీపీ బయో డేటాలో లేదు. ప్యాలెస్ పిల్లి జగన్ పెట్టే కేసులకు భయపడం. జగన్ తో పాటు 151 మంది ఎమ్మెల్యేలను గద్దె దింపే వరకు టీడీపీ శ్రేణులు నిద్రపోరు. ప్రొద్దుటూరు లో రాచమల్లు ఓటమికి వీరోచితంగా ప్రవీణ్ పోరాడతారు.  1990 తర్వాత ప్రొద్దుటూరులో ఫ్యాక్షన్ పోయింది."- నారా లోకేశ్ 

ఎమ్మెల్యే రాచమల్లు ఫ్యాక్షన్ రాజకీయాలు 

ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులో ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. నందం సుబ్బయ్యను హత్య చేసిందేవరో అందరికి తెలుసన్నారు. సొంత చిన్నాన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఇంకా పట్టుకోలేకపోయారన్నారు. నిన్న పవన్ కల్యాణ్ ని వైజాగ్ లో అక్రమంగా నిర్బంధించారన్నారు. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కట్టలేని దద్దమ్మ సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. వరద బాధితులను తన తల్లి భువనేశ్వరి అండగా నిలబడ్డారన్నారు. అమరావతి ఏపీ రాజధాని అని చెప్పిన జగన్ తర్వాత మాట మార్చారన్నారు. ఇప్పుడు జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకుని మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసింది వైసీపీ నేతలే అన్నారు. కానీ టీడీపీ శ్రేణులపై  కేసులు పెట్టారన్నారని ఆరోపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Pre Release Event Live Updates - 'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
Breaking News: తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget