అన్వేషించండి

Julakanti Brahma Reddy: "నన్ను కాపాడేందుకు టీడీపీ కార్యకర్తలు చూపిన తాపత్రయం మరువలేను"

Julakanti Brahma Reddy: టీడీపీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకపైనా కొనసాగించాలని టీడీపీ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. తనను కాపాడేందుకు చూపించిన తెగువ మరవలేనిదన్నారు.

Julakanti Brahma Reddy: మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకపైనా కొనసాగించాలని నియోజకవర్గ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నాటి ఘటనల్లో టీడీపీ కార్యకర్తలు తనను కాపాడేందుకు చూపిన తాపత్రయం జీవితంలో మర్చిపోలేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని సూచించారు. 

పౌరుషం అంటే ఎదుటి వారి మీద దాడి చేయడం కాదు.. 
"ప్రజలు చాలా డిసైడెడ్ గా ఉన్నారు. మీ అరాచకాలకు, అన్యాయాలకు స్వస్తి పలకాలి. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు లేవు అని చెబుతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా. మాచర్ల నియోజక వర్గంలో కానీ, గురజాల నియోజక వర్గంలో కానీ మీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కేసులు పెట్టారు, ఎంత మందిని మీరు వేధించారు.. వీటిపై మాట్లాడేందుకు మీరు సిద్ధమేనా. మాచర్ల నియోజక వర్గంలోని ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పట్ల, పార్టీ పట్ల మీకున్న కమిట్ మెంట్ కి అలాగే నిన్న మీరు చూపించిన పట్టుదల, పౌరుషం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. పౌరుషం అంటే ఎదుటి వారి మీద దాడి చేయడం కాదు పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు పౌరుషంగా, ఓపికగా పని చేశారు. నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం మీరు పడిన తాపత్రయాన్ని కూడా నేను జీవితాంతం మర్చిపోలేను. మీరు ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అసరం లేదు" అని టీడీపీ పార్టీ మాచర్ల ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వ్యాఖ్యానించారు. 

"పల్నాడులో పుట్టిన ప్రతీ బిడ్డ ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్ కు పోయి వచ్చినోళ్లే. మనకు ఇన్నీ కొత్తేమీ కాదు. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన మనం బెదరాల్సిన అవసరం ఏమీ లేదు. భవిష్యత్తు అన్నిటికీ సమాధానం చెబుతుంది. జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర పార్టీ కూడా మన పట్ల చాలా కేర్ ఫుల్ గా ఉంది. కచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారిని ఓదార్చడానికి, నష్టాన్ని కూడా పూడ్చడానికి చంద్రబాబు గారు ఉన్నారు. మీరు వైసీపీ తప్పుడు కేసులకు గురైతే భయపడొద్దు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురి చేస్తే మీరు కోర్టులో హాజరుపరిచినప్పుడు కచ్చితంగా ఆ విషయాన్ని మేజిస్ట్రేట్ కు తెలపండి. మీకు జరిగిన అన్యాయం ఏంటో, మిమ్మల్ని ఏ విధంగా టార్చర్ చేశారో వివరించండి " అని సూచించారు.

మాచర్ల అల్లర్లపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

పల్నాడు జిల్లా మాచర్ల అల్లర్లపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డితో సహా 9 మందిపై సెక్షన్ 307 కింది కేసు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మారెడ్డిని ఏ1 గా చేర్చారు. బ్రహ్మారెడ్డి, బాబూ‌ఖాన్‌ తమపై రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. వైసీపీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిషోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి, ఇళ్లు, కార్ల ధ్వంసంపై ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కిషోర్ సహా 10 మందిపై సెక్షన్‌ 323, 448, 143, 147 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
LPG cylinder Price: భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
Embed widget