అన్వేషించండి

IYR On Jagan : అప్పులు దొరకవు డబ్బులు పంచలేరు - జగన్‌కు ప్రతిపక్ష స్థానమే వస్తుందన్న మాజీ సీఎస్ !

జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలుర చేశారు. అప్పులు తెచ్చి ఇక ఎంత మాత్రం పంచలేరని..ప్రజలకు ఆ విషయం అర్థమైపోయిందన్నారు.

ప్రజలకు నగదు బదిలీ పథకాల ద్వారా డబ్బులు బదిలీ చేస్తున్నాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు భిన్నంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... రెండేళ్లలో పంచడానికి మరో రూ. లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఓటు  బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి నియోజకవర్గానికి రూ. 1342 కోట్లు కేటాయిస్తున్నారని ..కానీ ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. రుణాలు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయన్నారు. అప్పులు తెచ్చి ఇక ఎంతో కాలం నగదు పంచలేరన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. 

వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానమే బహుమతిగా లభిస్తుందని ఐవైఆర్ కృష్ణారావు జోస్యం చెప్పారు. 

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ బ్యూరో క్రాట్లు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం డబ్బులు పంచే పథకాలు అమలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఫలితంగా ఆర్థికాభివృద్ధి తగ్గిపోతోందన్నారు. ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారం పడుతోందని అదే సమయంలో.. ప్రభుత్వానికి అప్పులు పెరిగిపోయి.. ఆర్థికంగా దివాలా దీసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. నగదు బదిలీ పథకాల విషయంలో పునరాలోచన చేయాలని అంటున్నారు. 

అయితే సీఎం జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలవవడానికి నగదు బదిలీ పథకాలే ఆధారంగా భావిస్తున్నారు. ఎన్ని కోట్లు పంచాము.. ఎవరెవరికి పంచాము అన్న జాబితా దగ్గర పెట్టుకుని వారందర్నీ ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. లబ్దిదారుల జాబితాలతో ప్రతి ఒక్క వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరగాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

టాప్ హెడ్ లైన్స్

Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget