అన్వేషించండి

CM Ramesh: ఉపాధి పేరుతో విదేశాల్లో మోసపోయిన యువత విషయంలో కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోంది?

అనకాపల్లి: నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరిట విదేశాలకు పంపించేందుకు ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు నకిలీ రిక్రూట్మెంట్ (Fake Recruitment) ద్వారా మధ్య పెట్టి, మోసం చేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తన నియోజకవర్గం అనకాపల్లి, రాయలసీమ ప్రాంతం కడప జిల్లాలో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ తెలిపారు. ఎక్కువ మంది యువత మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్లడానికి ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ ఏజెన్సీల మోసానికి గురవుతున్నారు. వారికి జరిగినది అన్యాయం అని తెలుసుకున్నాక ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ మోసాలను, ఘటనలను అరికట్టడానికి, నియంత్రించడానికి ఏదైనా యంత్రాంగం ఉందా? అని సీఎం రమేష్ పార్లమెంట్ లో ప్రశ్నించారు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని సభలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సమాధానం ఇచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (NDA) ప్రభుత్వ హయాంలో గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని జయశంకర్ తెలిపారు. యూఏఈ లాంటి దేశాన్ని తీసుకుంటే, ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని వెల్లడించారు. భారత ప్రధానులెవరూ గతంలో యూఏఈ కి వెళ్లిన దాఖాలాలు లేవని, నేడు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల ప్రస్తుత స్థితిగతులు చాలా బాగున్నాయని చెప్పారు. అక్కడి మన పౌరుల బాగోగులు చూసుకునేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయనే విషయం దేశ ప్రజలు గమనించాలని మంత్రి జయశంకర్ అన్నారు.

ఇక ఉపాధి కోసం రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా చట్ట విరుద్ధంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లి నట్టైతే ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం విదేశాంగ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ విషయాలపై అనకాపల్లి ఎంపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్‌ కోసం రిఫ్రెష్ చేయండి)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget