అన్వేషించండి

Amaravathi : మూడో నెల - మూడవ తేదీ - మూడు రాజ‌దానులు - ముగ్గురు జ‌డ్జీలు !

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒక్క వైఎస్ఆర్‌సీపీ మినహా అన్నిపార్టీలు స్వాగతించాయి.ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

 

ఎపీ రాజ‌దాని అంశం పై వెలువ‌డిన తీర్పు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎపీ హై కోర్టు ఇచ్చిన తీర్పు తో అమ‌రావ‌తి రాజ‌దాని రైతులు స్వాగ‌తిస్తుంటే, ఎపీ స‌ర్కారు మాత్రం చాలా లైట్ తీసుకుంది.ఈ తీర్పు ముందే ఊహించిందే క‌దా అని మంత్రి బోత్సా స‌త్యానార‌య‌ణ వ్యాఖ్యానించారు. మూడు రాజ‌దానులు రాష్ట్ర అభివృద్ది త‌మ అభిప్రాయ‌మ‌ని అన్నారు. అటు బీజేపి నేత‌లు కూడా కోర్టు తీర్పును ఉద్దేశించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై త‌మ‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టిక‌యినా ప్ర‌భుత్వం మార‌కుంటే ఇక వారి ఖ‌ర్మ అంటూ బీజేపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి అన్నారు.వామ‌ప‌క్ష పార్టిలు కూడ కోర్టు తీర్పును స్వాగ‌తించాయి. ఎపీ స‌ర్కారు ఇప్ప‌టిక‌యినా కళ్ళు తెర‌వాల‌ని సీపీఐ, సీపీఎం నాయకులు సూచించారు. 

అమ‌రావ‌తి రాజ‌దాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచారు, బాణా సంచా కాల్చి  హ‌ర్షం వ్య‌క్తం చేశారు.ఎపీ హైకోర్టు వ‌ద్ద మోకాళ్ళ పై కుర్చొని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సాష్టాంగ ప్ర‌ణామాలు చేసి న్యాయం గెలిచింద‌ని నిన‌దించారు. రాజ‌దాని కోసం న్యాయ‌స్దానం ఇచ్చిన తీర్పుతో అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌ళ్ళు తెర‌వాల‌ని అన్నారు. ఎలాంటి వార‌యినా స‌రే న్యాయ‌స్దానం ఇచ్చిన తీర్పును గౌర‌వించాల్సిందేన‌ని సూచించారు.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైఎస్ఆర్‌సీపీ మిన‌హా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ముక్త కంఠంతో ఆహ్వ‌నించాయి. 

అయితే మూడు రాజ‌ధానులు అంశం పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది.మూడు రాజ‌దానుల బిల్లును వెన‌క్కి తీసుకోవ‌టంతో పాటుగా సీఆర్డీఎ బిల్లును ర‌ద్దు చేస్తున్న‌ట్లు అసెంబ్లి సాక్షిగా ప్ర‌క‌టించింది.ఈ అంశాన్ని మ‌రింత లోత‌గా అద్య‌య‌నం చేసి తిరిగి అసెంబ్లిలో మూడు రాజ‌దానుల అభివృద్ది బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు.ఇదే విష‌యం పై గ‌వ‌ర్న‌ర్ కూడ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు.ఇప్ప‌టికే మూడు రాజ‌దానుల బిల్లు పై అసెంబ్లి స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.అయితే ఈ లోపే బ‌డ్జెడ్ స‌మావేశాలు వ‌చ్చాయి. మార్చి 7వ తేదీన జ‌రిగే అసెంబ్లి స‌మావేశం త‌రువాత .. మ‌రో అసెంబ్లి సెష‌న్ లో మూడు రాజ‌దానులు అంశం పై చ‌ర్చ‌కు స‌భ‌ను స‌మావేశ‌ప‌ర్చే అవ‌కాశం ఉంది. 

ఇప్పుడు హై కోర్టు ఇచ్చిన తీర్పు తో మూడు రాజ‌దానుల‌కు సంబందించిన అంశం పై బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో మ‌రో సారి ప్ర‌స్తావించే అవ‌కాశం కూడ లేక‌పోలేదని చెబుతున్నారు.  మూడు రాజ‌దానులు పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని రైతులు స‌వాల్ చేసిన‌ప్ప‌టికి, ఆ బిల్లును అసెంబ్లిలో వెన‌క్కి తీసుకున్నారు. కాబట్టి కొత్త‌గా ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మ‌రో సారి వెల్ల‌డించే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీంతో వాట్ నెక్ట్స్ అనేది అటు రాజ‌దాని రైతులతో పాటుగా, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో కూడ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget