అన్వేషించండి

CPI Narayana: ఈ బుక్ నాలుక గీసుకోడానిక్కూడా పనికిరాదు, చంద్రబాబుకు థ్యాంక్స్ - నారాయణ

Narayana Comments: ఓ పొలంలో జగనన్న భూరక్ష పథకం అని వేసిన ఓ సరిహద్దు రాయి దగ్గర కూర్చొని ఓ వీడియోను విడుదల చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం కూలిపోయేలా చేసిందని అన్నారు.

K Narayana on AP Land Titling Act 2023: జగనన్న భూరక్షణ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాతరేశారని, ఈ పని చేసినందుకు ఆయనకు అభినందనలు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆయన ఓ పొలంలో జగనన్న భూరక్ష పథకం అని వేసిన ఓ సరిహద్దు రాయి దగ్గర కూర్చొని ఓ వీడియోను విడుదల చేశారు. రూ.వందల కోట్లతో తీసుకొచ్చిన భూచట్టం ఎందుకు పనికి రానిదని విమర్శలు చేశారు.

‘‘నా భూమిపై నీఫొటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసినా జగన్ ఖాతరు చేయలేదు. చివరికి నారావారి చేతులతోనే జగన్ జీవో నరకబడింది. తెలంగాణలో ధరణి భూపథకంతో కేసీఆర్ పతనం లాగానే జగన్ భూరక్షణ పథకం వల్ల జగన్ ప్రభుత్వం కూలిపోతుందని గత సంవత్సరం డిసెంబరులోనే ఓ వీడియోలో చెప్పా. 

ఈ భూరక్షణ చట్టం కింద ఇచ్చిన కొత్త పుస్తకాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. రూ.వందల కోట్లతో ముద్ర వేయించిన ఈ పుస్తకాలు ఎందుకు పనికి రావు. బ్యాంకులోన్ తీసుకునే సమయంలో, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో గానీ, భూమి హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అధికారికి చూపించనవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం’’ అని అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలతో అన్ని హక్కులు భూ యజమానులకు కల్పించబడ్డాయని గుర్తు చేశారు.

రెండో సంతకంతోనే భూయాజమాన్య హక్కు చట్టం రద్దు
ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) రద్దు కోసం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండో సంతకం చేసిన సంగతి తెలిసిందే. తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైలుపై చేశారు. ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తన రెండో సంతకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తుదముట్టించారు. ప్రజలకు తమ సొంత స్థిరాస్తులపై హక్కు  లేదన్నట్లుగా ఈ చట్టాన్ని 2023 అక్టోబర్‌ 31న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పొందుపరిచిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కబ్జా చేసిన ఆస్తులను చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజా ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడానికి వీలుకల్పించే ఫైలుపై సంతకం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget