అన్వేషించండి

CM Jagan On Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో ప్రమాదంపై సీఎం జగన్ ఆరా, భక్తులకు సాయం అందించాలని ఆదేశాలు

CM Jagan On Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో పెను ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకున్న ఏపీ వాసులకు సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

CM Jagan On Amarnath Yatra :  అమర్ నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం భారీ వరద కారణంగా 15 మందికి పైగా మృతి చెందారు. మరో 40 మంది గల్లంతు అయినట్టు ఐటీబీపీ తెలిపింది. ఈ వరద విలయంలో తెలుగు రాష్ట్రాల భక్తులు చిక్కుకున్నారు. ఏపీ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. విశాఖ వాసులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్నారని తెలుస్తోంది. విశాఖ నుంచి సుమారు 90 మంది వెళ్లినట్టు సమాచారం. జులై 1న విశాఖ నుంచి కొంత మంది భక్తులు అమర్ నాథ్ వెళ్లారు. అమర్‌నాథ్‌ యాత్రలో ఒక్కసారిగా కుండపోత వర్షం, ఆకస్మాత్తుగా వరదలు రావడంతో భక్తులు వరదలో కొట్టుకుపోయారు. ఏపీ నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రానికి తీసుకురావాలని సూచించారు. సీఎం జగన్ ఆదేశాలతో  సీఎంవో అధికారులు దిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపించినట్లు తెలుస్తోంది.

రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం 

అమర్‌నాథ్‌ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు రావ‌టంతో భ‌క్తుల స‌మాచారంపై తీవ్రస్థాయిలో ఆందోళ‌న వ్యక్తం అవుతుంది. విజ‌య‌వాడ నుంచి అమ‌ర్ నాథ్ యాత్రకు వెళ్లిన శంక‌ర్  కుటుంబం, చివ‌రి నిమిషంలో కొండపైకి వెళ్లకుండా రాత్రి స‌మ‌యంలో ప్రయాణం వాయిదా వేసుకున్నారు. అదే వారి ప్రాణాల‌ను కాపాడింద‌ని అంటున్నారు. ఆర్మీ అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్ కు అత్యంత సమీపంలో అకాల వరదల కారణంగా పదుల సంఖ్యల గల్లంతు అయ్యారు. టెంట్లు కొట్టుకుపోయి పెను ప్రమాదం జరిగింది. ఆర్మీ అప్రమత్తతతో ప్రాణనష్టం కాస్త తగ్గిందని, తాను సేఫ్ గా బయటపడ్డానని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే తాను ప్రమాదం నుంచి భయటపడ్డానని చెబుతూ శ్రీనగర్ నుంచి వీడియో విడుదల చేశారు.  కుటుంబ సభ్యులతో అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు రాజాసింగ్.  

బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి  

కుండపోత వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రలో చోటు చేసుకున్న విషాదంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అమర్నాథ్ యాత్రికులను రక్షించేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.  సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget