అన్వేషించండి

CM Jagan: ఎన్నికల వేళ మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్, ఈ నెల 7న నిధులు విడుదల

YSR Cheyutha: వైఎస్సార్ చేయూత నిధులను ఈ నెల 7వ తేదీన సీఎం జగన్ విడుదల చేయనున్నారు. మహిళల అకౌంట్లలో నిధులు జమ చేయనున్నారు.

YSR Congress Party: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాల్సిన డబ్బులను ముందే విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా మరో సంక్షేమ పథకం నిధులను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అవే వైఎస్సార్ చేయూత పథకం నిధులు. ఈ నెల 7వ తేదీన  అనకాపల్లిలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత డబ్బులను మహిళల అకౌంట్లలో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. జగన్ సభకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న మహిళలకు  ఏడాదికి రూ.18,750  ఇస్తున్నారు. ఇప్పుటికే మూడు విడతలుగా ఇవ్వగా.. చివరి విడత నిధులను 7న జమ చేయనున్నారు.

ఈ పథకంలో 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉండగా.. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.14, 129 కోట్లు అందించారు. ఎన్నికల వేళ వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నిధులతో పాటు లేఖలు అందించనున్నారు. వైఎస్ జగన్ పేరుతో ఉన్న ఈ లేఖలను మహిళలకు వాలంటీర్లు అందించనున్నారు. ఈ లేఖలో ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చామనే లెక్కలతో పాటు తమ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఎన్నికల సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు వైఎస్సార్ చేయూత నిధులను జగన్ విడుదల చేస్తున్నారు. మహిళల ఓట్లను ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తున్నారు. అనకాపల్లిలో జరిగే సభలో మహిళలకు జగన్ మరిన్ని ఎన్నికల హామీలపై ప్రకటన చేసే అవకాశముందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 7వ తేదీన వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేస్తున్న జగన్.. మహిళలకు వరాలు ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా జగన్ సర్కార్ డ్వాక్రా రుణమాఫీ చేసింది. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంక్‌ను ఆకట్టుకునేందుకు మరోసారి డ్వాక్రా రుణమాఫీపై జగన్ హామీ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఈ నెల 10వ తేదీన అద్దంకిలో సిద్దం సభకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై దాదాపు కసరత్తు పూర్తైంది. మేనిఫెస్టోను కూడా సిద్దం చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు టాక్ నడుస్తోంది. అలాగే ఆసరా ఫించన్లను రూ.4 వేలకు పెంచడంపై కూడా మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారని సమాచారం. అలాగే రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు ఉండే అవకాశముంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Embed widget