అన్వేషించండి

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు అంబులెన్స్‌లు, వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించి సీఎం జగన్

YSR Sanchara Pasu Arogya Seva : డా. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలో భాగంగా 165 పశువుల అంబులెన్స్‌ లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. పశుపోషకుల ఇంటవద్ద మూగజీవాలకు వైద్యం అందించేలా వాహనాలను రూపొందించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేశారు. తొలిదశలో రూ.143 కోట్లతో 175 అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్ లు ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు అంబులెన్స్‌లు, వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించి సీఎం జగన్

తొలిదశలో 165 అంబులెన్స్ అందుబాటులోకి 

రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను మలిదశలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్‌ల తరహాలో ఈ అంబులెన్స్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. అంబులెన్స్‌ సేవల కోసం టోల్‌ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటుచేశారు. ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే అంబులెన్స్‌లో పశువైద్యులు రైతు ఇంటికి వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యసేవలందిస్తారు. ఆ పశువును తిరిగి రైతు ఇంటికి ఉచితంగా తరలిస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌లు విజయవాడ నున్న సమీపంలోని ముస్తాబాద శివారు ప్రాంతంలో ఉన్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. 

అంబులెన్స్ లో సౌకర్యాలు 

డా. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలో భాగంగా పశువులకు అంబులెన్స్‌ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌లను సీఎం జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించారు. మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్  ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పశువుల అంబులెన్స్‌లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్ 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget