అన్వేషించండి

Jagan Meet Haryana CM : హర్యానా సీఎంతో జగన్ చర్చించిందేమిటంటే !?

విశాఖలో నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హర్యానా సీఎంను ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపుగా రెండు గంటల సేపు చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. హర్యానా సీఎంతో సమావేశం కోసమే ప్రత్యేకంగా జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. బే పార్క్‌లో హర్యానా సీఎం నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బుధవారం వరకూ ఆయన విశాఖలోనే ఉంటారు. ఏపీకి వచ్చిన హర్యానా సీఎంను జగన్ మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ముఖ్య మంత్రి దాదాపుగా రెండు గంటల పాటు సమావేశం కావడంతో కీలకమైన అంశాలపై చర్చలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాకు సీఎం. ఆయన  బీజేపీ తరపున ఏమైనా చర్చలు జరిపి ఉంటారా అన్న సందే్హం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి అవసరమైన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి.. ఎన్డీఏకు లేదు.  ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్‌సీపీకి అటు ఎంపీల పరంగా.. ఇటు ఎమ్మెల్యేల పరంగా కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి . వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తే బీజేపీ పని సులువు అవుతుంది . ఈ అంశంపై ఖట్టర్ చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు. 

అయితే రాష్ట్రపతి ఎన్నికలైనా లేకపోతే  బీజేపీతో సంబందం ఉన్న రాజకీయాలు అయినా సరే చర్చించాలంటే  బీజేపీలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుందని ఓ ముఖ్యమంత్రి ప్రైవేటు పర్యటనకు వెళ్లినప్పుడు చర్చలు జరపరని అంటున్నారు. పైగా మనోహర్ లాల్ ఖట్టర్‌కు హర్యానా సీఎంగా మాత్రమే బాధ్యతలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో బీజేపీ తరపున ఆయనకు ప్రత్యేకమైన విధులేమీ అప్పగించేలదు. దీంతో  రాష్ట్రపతి ఎన్నికల గురించి కానీ.. జాతీయ రాజకీయాల గురించి కానీ ఖట్టర్ చర్చించే అవకాశం లేదని భావిస్తున్నారు. 

హర్యనా అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. రైతు ఉద్యమం కారణంగా హర్యానా ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో సీఎం జగన్ రాజకీయంగా కొన్ని అనుభవాలను ఆయనతో పంచుకుని ఉంటారని భావిస్తున్నారు. రాజకీయ వ్యూహాలపై ఒకరినొకరు అభిప్రాయాలు తెలుపుకుని ఉంటారంటున్నారు. మొత్తంగా సీఎం జగన్ విశాఖలో ఒక్క ఖట్టర్‌తో మాత్రమే సమావేశమయ్యారు. ఇంకెలాంటి అధికారిక కార్యక్రమాలులేవు. ఆ కార్యక్రమంలోనూ హర్యానా సీఎంతో ఏం చర్చించారన్నది మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Embed widget