అన్వేషించండి

AP NEws : వీఆర్ఏలకు రూ. 500 డీఏ - సీఎం జగన్ నిర్ణయం

వీఆర్ఏలకు 500 రూపాయలు డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఫైల్ పై సంతకం చేశారని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.


AP NEws :   ఏపీలో VRA లకు గతంలో  500 డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైల్ పై సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో డీఏ  300 రూపాయలు DA ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ DA ను రద్దు చేసిందన్నారు.  VRA లకు DA ను పునరిద్దరించవలసిందిగా  ముఖ్యమంత్రి ని కలిసి కోరడం జరిగిందని.. . అందుకు ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి DA తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్కులేట్ చేయమని అధికారులను  ఆదేశించడం జరిగిందన్నారు.  ఫైల్ లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ   ముఖ్యమంత్రి సంతకం చేశారని  వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

వీఆర్ఏలకు డీఏ నిలిపివేశారన్న ఆరోపణలపై గతంలో వివరణ ఇచ్చిన ప్రభుత్వం 
 
‘‘గత ప్రభుత్వంలో ఆర్థిక విభాగం నుంచి 29.01.2019 న GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల తాత్కాలిక కరవు భత్యాన్ని నెలకు రూ .300/- చొప్పున 01.01.2018 నుండి 01.06.2018 వరకు (కేవలం 5 నెలలకు) మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 01.06.2018 నుండి వీఆర్ఏలకు డీఏ వర్తించదు అనే ఉత్తర్వులను గత ప్రభుత్వమే ఇచ్చింది.

తదనుగుణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు (Director, Treasury &Accounts - DTA) ఒక మెమో ద్వారా 5 నెలల కంటే ఎక్కువగా (GO. MS. No.14 ను అనుగుణంగా) డీఏ డ్రా చేసిన వీఆర్ఏల సమాచారాన్ని సేకరించమని DTA లకు తెలియజేశారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

తదుపరి అమరావతి జేఏసీతో పాటు ఇతర రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వానికి అభ్యర్థన పత్రాలను ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మళ్లీ వీఆర్ఏల కరవు భత్యాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ ప్రభుత్వం  ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించడం, పరిష్కరించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశాలలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన  ఎజెండాలో భాగంగా  వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ల


ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన GSWS ఉద్యోగ నియామకాలలో కూడా అర్హత కలిగిన సుమారు 2,880 మంది నామినీ VAO లను, వీఆర్ఏ లను కూడా గ్రేడ్-2 VRO లుగా నియమించడం జరిగింది. 

ఇటీవల 2023వ సంవత్సరంలో కూడా అర్హత కలిగిన 66 మంది వీఆర్ఏ లను VRO గ్రేడ్ -2 లుగా పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వీఆర్ఏ లకు సంబంధించి అనేక ఉపయోగకర నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేవలం ఉద్యోగుల్లో భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రతికూల వార్తలను ప్రముఖ పత్రిక ఈ రోజు ప్రచురించిందని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం సుమారు 19,359 మంది వీఆర్ఏలు మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. Director ,Treasury &Accounts వారు మెమో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క వీఆర్ఏ నుండి కూడా  అదనంగా డ్రా చేసిన DA ను రికవరీ చేయలేదు. 

రెవెన్యూ విభాగం వారు వీఆర్ఏల నుండి DAకు సంబంధించి ఎటువంటి రికవరీ లేకుండా చేయడంతో పాటు, ప్రతి వీఆర్ఏ కు నెలకు రూ .300/- చొప్పున కరువు భత్యం (DA) కొనసాగించేలా తగిన ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ ప్రతిపాదనలపై అతి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పత్రికలో వీఆర్ఏల నుండి ప్రభుత్వం DA రికవరీ చేస్తుందని ప్రతికూల వార్తలను రాశారు. ఆ పత్రికలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం’’ అని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget