అన్వేషించండి

Chandrababu: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన... లేచి నిలబడి నమస్కారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాయలచెరువు పరిశీలించి వెళ్తోన్న చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమస్కారం చేశారు. చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు.

చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. తిరుపతి రాయలచెరువును చంద్రబాబు పరిశీలించారు. ఈ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు రాయల చెరువు పరిశీలించి తిరిగి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురయ్యారు. రాయలచెరువు వద్ద గండి పడిన ప్రాంతంలో నివారణ చర్యలను చెవిరెడ్డి పరిశీలించారు. చంద్రబాబును చూసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేచి నిలబడి నమస్కరించారు. వాహనంలో నుంచి చెవిరెడ్డికి చంద్రబాబు తిరిగి నమస్కరించారు.

రాయలచెరువు వద్ద ఆసక్తికర సన్నివేశం

చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు  తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టను పరిశీలించారు. కట్ట లీకేజీలను వెంటనే పూడ్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని చంద్రబాబు సూచించారు. రాయల చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను చంద్రబాబు పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని కోరారు. చంద్రబాబు పర్యటన సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వచ్చారు. ఆయన చంద్రబాబుకు లేచి నమస్కారం చేశారు. వాహనంలో ఉన్న చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు. ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !

రాయలచెరువు రెడ్ జోన్

తిరుపతి గ్రామీణ ప్రాంతాన్ని రాయల చెరువు భయపెడుతోంది. కట్ట నుంచి లీకేజీ రావడంతో ఎప్పుడు గండి పడుతుందని భయాందోళలనకు గురవుతున్నారు. రాయల చెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలుత పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. రాయలచెరువును రెడ్ జోన్‌గా గుర్తించినట్లు తెలిపారు. చెరువు లీకేజీలకు మరమ్మతులు జరుగుతున్నాయని చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చేందుకు ఇబ్బంది అవుతుందని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు భద్రత కల్పించలేమని డీఎస్పీ తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు రాయలచెరువుకు చేరుకుని పరిశీలించారు. 

Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !

మరో ఆసక్తికర ఘటన

చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. వరద ప్రభావానికి గురైన గాయత్రి నగర్ ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుకు బాల్య మిత్రుడు కనిపించారు. బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు ఇంటికి వెళ్లిన చంద్రబాబు చిన్నినాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 

Also Read:  పెద్ద హీరోల సినిమాలకు కోలుకోలేని దెబ్బ ! టాలీవుడ్ కింకర్తవ్యం ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget