అన్వేషించండి

Chandrababu : వైసీపీ పాలన సైడ్ ఎఫెక్టులే - దోపిడీ తప్ప ఒక్క పనీ చేయలేదు - చంద్రబాబు ఘాటు విమర్శలు

Andhra Pradesh: ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. కొల్లేరు, తమ్మిలేరు ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు.

Chandrababu On YSRCP :  వైఎస్ జగన్ పాలనా నిర్వాకం వల్లనే వరదలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు.  కొల్లేరు ,తమ్మిలేరు  పరివాహక ముంపు ప్రాంతాలను  సీఎం చంద్రబాబు పరిశీలించారు.  గత ఏడాదిలోనే బుడమేరుకి గండ్లు పడితే కనీసం పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయన్నారు.  టీడీపీ ప్రభుత్వంలో  బుడమేరు ఆధునీకరణ కోసం మంజూరు చేసిన పనులను రద్దు చేశారనిమండిపడ్డారు.  బుడమేరు మొత్తం  జగన్  మనుషులు ఆక్రమించుకుని అమ్మేశారని..  నీళ్ళు పోవాల్సిన బుడమేరుని కబ్జా చేసి విజయవాడను మంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోలేదు !            

గత ఐదేళ్లలో వైఎస్ఆర్‌సీపీ  చేసిన పాపాలే.. రాష్ట్రానికి శాపాలుగా మారాయని  చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడ్చివేత విషయంలో  ఆర్మీ సైతం చేతులెత్తేసినా  ఏపీ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆధికారులను, మంత్రి నిమ్మల రామానాయుడు పట్టుబట్టి పూర్తి చేశారని చంద్రబాబు అభినందించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క సారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గుర్తు చేశారు. గతంలో వచ్చిన వర్షాలకు గండ్లు పడినా పూడ్చలేదన్ననారు.  బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని చంద్రబాబు ఆరోపించారు.  అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల  కుండపోత వర్షాలు, వరదలు  వస్తున్నాయని..  ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్

దోచుకుని దాడులు చేసింది కాక అరెస్టు చేయవద్దని అంటున్నారు ! 

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల విషయంపైనా చంద్రబాబు స్పందించారు.  ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు  కృష్ణా నదిలో బోట్లు వదిలి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని..  ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని  చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని..  ఒక దానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టారని..ఇదంతా  ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.  దాడులు చేసిన వారిని అరెస్టు చేయవద్దంటున్నారని మండిపడ్డారు.         

ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్                 

క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉంది  !     

ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే బోట్లను వారు వదిలారన్నారు. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని రివర్స్ ప్రచారం చేస్తున్నారని.. జగన్ మోహన్రెడ్డి లాంటి క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉందన్నారు. ప్రజల కోసమ తాను భరిస్తున్నానని..   రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తానని ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP DesamUnion Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
WhatsApp Governance:  వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
Union Budget 2025 : బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
Embed widget