అన్వేషించండి

Narayana Swamy: అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని, కేంద్ర మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy: ఆయుష్మాన్ భారత్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కార్డును కూడా ఎందుకు ప్రింట్ చేయలేదన్నారు.

Narayana Swamy: కేంద్ర మంత్రి నారాయణ స్వామి గురువారం విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 72 గ్రామాల్లో కిడ్నీ జబ్బులు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా.. కేంద్ర పథకం అటల్ భూజల్ యోజన కింద్ స్వచ్ఛమైన నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మల్టీ విలేజ్ స్కీం కింద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుష్ భారత్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల భీమా సౌకర్యం ఉంటుంనది మంత్రి నారాయణ స్వామి గుర్తు చేశారు. ఆయుష్మాన్ కార్డులను ఇంకా ఎందుకు ప్రింట్ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం డబ్బులో రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ముద్రించి ఇవ్వాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పిల్లలు పోషణకు విలువలు లేక ఇబ్బంది పడకూడదని.. భూషణ్ అభియాన్ పథకం తీసుకు వచ్చామన్నారు. 

నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదు..

ఈ పథకం అమలుకు హెల్త్ , ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే టిడ్కో ఇళ్ల విషయంలో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50లక్షలు ఇవ్వాలన్నారు. 2019 నాటికి ఆరు లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులను నిలిపి వేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. మరి నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదన్నారు. వాటిని రెండు నెలల్లో అప్పగించాలన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పింలేదని కేంద్ర మంత్రి నారాయణ రావు అన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఎయిమ్స్ కి రోగులు రావడం లేదంటే అవమానం కాదా అని ప్రశ్నించారు. ఇది ఎవరి వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వానిదా, అధికారులదా అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ సూచనల ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. యువతను ప్రోత్సహించేలా ముద్ర లోన్ లు మంజూరు చేయడం లేదన్నారు. వీటిపై కలెక్టర్ లు స్పందించి నివేదిక ఇవ్వాలని సూచించారు.  

రెండ్రోజుల క్రితం ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు..

ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ కు పంపిస్తే బిల్లుపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి.. అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని.. కేంద్రం నుంచి చాలా పనులు అనుమతులు పొంది 40 శాతానికి పైగా పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లలా మధ్య అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం రాజధాని ఇదే అని నిర్ణయాన్ని ఫెడరల్ సిస్టంలో చెప్పదన్నారు. రాష్ట్ర విభజన హామీలు మాత్రమే కేంద్రం బాధ్యత అని తెలిపారు. 

Also Read : TDP MLAs Suspension: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - ఎప్పటివరకంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget