అన్వేషించండి

Andhra Msissing Case : ఏపీలో మూడేళ్లలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ నిజమే - రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం !

ఏపీలో మూడేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం రాజకీయంగా కీలకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andhra Msissing Case :  ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా చర్చనీయాంశమయింది. ఈ మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్లు ఉన్నారని తనకు కొంత మంది చెప్పారంటూ  పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు దుమారం రేపాయి. పవన్ పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో కేంద్రం నిజంగానే మూడేళ్లలో మఫ్పై వేల మంది మిస్సయ్యారని అధికారికంగా సమాచారం ఇచ్చింది. మహిళల మిస్సింగ్‌పై పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. ఇందులో 2019 నుంచి 2022 వరకూ మిస్సింగ్ కేసుల వివరాలు అన్ని రాష్ట్రాలవీ ఉన్నాయి.
Andhra Msissing Case : ఏపీలో మూడేళ్లలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ నిజమే - రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం !

ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో 2186 మంది బాలికలు మిస్సయ్యారు. అంటే 18ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగరిలో చేరుస్తారు. 6252 మంది మహిళలు మిస్సయ్యారు. అలాగే 2020లో 2374 మంది బాలికలు, 7057  మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3358 మంది బాలికలు .. 8969  మంది మహిళలు కనిపించకండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30196  మంది.  వీరిలో కొంత మంది ఆచూకీ తర్వతా తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది. 

దేశం మొత్తం మీద మూడున్నర లక్షల మందికిపైగా చిన్నారులు, మహిళలు మిస్సింగ్ అయినట్లుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఏపీ కన్నా తెలంగాణలో ఎక్కువ మిస్సింగ్ కేసుల నమోదయ్యాయి. దాదాపుగా నలభై వేల మంది మిస్సింగ్ అయినట్లుగా  రికార్డులు ఉన్నట్లుగా కేంద్ర హోశాఖ చెబుతోంది.                                 

మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా ఏపీలో దుమారం రేపడంతో అసలైన డేటా  ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే ముఫ్పై వేల మంది మిస్సయ్యారని తేలడంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. అయితే మహిళల మిస్సింగ్‌కు... హ్యూమన్ ట్రాఫికింగ్‌కు సంబంధం లేదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. మిస్సింగ్ కేసుల్లో అత్యధికం వెంటనే పరిష్కారమవుతున్నాయని చెబుతున్నారు. ప్రేమ లేకపోతే కుటుంబ సమస్యల కారణంగా  తాత్కలిక ఆవేశంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న వారు మళ్లీ వెనక్కి వస్తున్నారని చెబుతున్నారు.                                         

అసలు ఈ మిస్సింగ్‌లకు వాలంటీర్లకు సంబంధం లేదని.. వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అయితే మహానగరాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఉన్న  రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని... టైర్ 2 సిటీలు ఉన్న ఏపీ లాంటి రాష్ట్రాల్లో అసాధారణ మిస్సింగ్ కేసులు నమోదవడం మాత్రం.. సీరియస్సేనని కొంత మది విశ్లేషిస్తున్నారు.                                    
 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget