అన్వేషించండి

Avanigadda YSRCP : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ? చివరికి సింహాద్రి రమేష్‌కు హ్యాండిస్తారా ?

Andhra News : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సింహాద్రి రమేష్‌కు చివరికి టిక్కెట్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Avanigadda YSRCP ticket case is taking many turns :   ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవని గడ్డ నియోపకవర్గం ప్రతిష్టాత్మకమైనది.  సింహాద్రి రమేష్‌ బాబు  గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి ఆయనను సీఎం జగన్ మార్చాలనుకున్నారు. ఇటీవల కసరత్తులో భాగంగా ఆయనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నిర్మయంచారు. సింహాద్రి చంద్రశేఖర్ అనే వైద్యుడ్ని అవనిగడ్డ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ మార్పులపై ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదు.                

సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీగా ప్రకటన 

గురువారం సాయంత్రం వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన పదో జాబితాలో అవినిగడ్డ సమన్వయకర్తగా మళ్లీ సింహాద్రి రమేష్  ను నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ ను  మచిలీపట్నం ఎంపీగా పంపించారు.   తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.    

మొదటి నుంచి గందరగోళమే 

అధికార వైసీపీలో ఇన్‌చార్జ్‌లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   సింహాద్రి చంద్రశేఖర్‌రావును  ఎమ్మెల్యే అభ్యర్థిగా  ఖరారు చేసిన  తర్వాత  ఆయన సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు.  తర్వాత తనకు వయసు సహకరించదని..  తన కుమారుడు రామ్‌ చరణ్‌ కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను  అప్పగించాలని ఆయన కోరారు.  సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్‌ చంధ్రశేఖర్‌.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ’అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరన్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్‌ చరణ్‌ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతి గడపకు తిరుగుతాడని ప్రకటించారు కానీ మళ్లీ మారిపోయింది. 

వైసీపీలోకి మండలి బుద్ద  ప్రసాద్ ను ఆకర్షించే ప్రయత్నం 
  
సింహాద్రి రమేష్ ను మళ్లీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనల్లో ఉందని చెబుతున్నారు. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్తోంది. టీడీపీ తరపునఇక్కడ సీనియర్‌ నేత మండలి బుద్ధ ప్రసాద్‌ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మండలి బుద్దప్రసాద్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే  సింహాద్రి రమేష్ కు హ్యాండిచ్చి.. బుద్ద ప్రసాద్ ను అభ్యర్థిగా ఖ౮రారు చేసే అవకాశం ఉంది.                    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget