అన్వేషించండి

Avanigadda YSRCP : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ? చివరికి సింహాద్రి రమేష్‌కు హ్యాండిస్తారా ?

Andhra News : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సింహాద్రి రమేష్‌కు చివరికి టిక్కెట్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Avanigadda YSRCP ticket case is taking many turns :   ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవని గడ్డ నియోపకవర్గం ప్రతిష్టాత్మకమైనది.  సింహాద్రి రమేష్‌ బాబు  గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి ఆయనను సీఎం జగన్ మార్చాలనుకున్నారు. ఇటీవల కసరత్తులో భాగంగా ఆయనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నిర్మయంచారు. సింహాద్రి చంద్రశేఖర్ అనే వైద్యుడ్ని అవనిగడ్డ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ మార్పులపై ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదు.                

సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీగా ప్రకటన 

గురువారం సాయంత్రం వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన పదో జాబితాలో అవినిగడ్డ సమన్వయకర్తగా మళ్లీ సింహాద్రి రమేష్  ను నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ ను  మచిలీపట్నం ఎంపీగా పంపించారు.   తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.    

మొదటి నుంచి గందరగోళమే 

అధికార వైసీపీలో ఇన్‌చార్జ్‌లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   సింహాద్రి చంద్రశేఖర్‌రావును  ఎమ్మెల్యే అభ్యర్థిగా  ఖరారు చేసిన  తర్వాత  ఆయన సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు.  తర్వాత తనకు వయసు సహకరించదని..  తన కుమారుడు రామ్‌ చరణ్‌ కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను  అప్పగించాలని ఆయన కోరారు.  సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్‌ చంధ్రశేఖర్‌.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ’అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరన్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్‌ చరణ్‌ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతి గడపకు తిరుగుతాడని ప్రకటించారు కానీ మళ్లీ మారిపోయింది. 

వైసీపీలోకి మండలి బుద్ద  ప్రసాద్ ను ఆకర్షించే ప్రయత్నం 
  
సింహాద్రి రమేష్ ను మళ్లీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనల్లో ఉందని చెబుతున్నారు. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్తోంది. టీడీపీ తరపునఇక్కడ సీనియర్‌ నేత మండలి బుద్ధ ప్రసాద్‌ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మండలి బుద్దప్రసాద్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే  సింహాద్రి రమేష్ కు హ్యాండిచ్చి.. బుద్ద ప్రసాద్ ను అభ్యర్థిగా ఖ౮రారు చేసే అవకాశం ఉంది.                    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kakinada Fire Cracker Explosion: బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Embed widget