అన్వేషించండి

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ

Andhra Pradesh Group 2 Exam | రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన అర్ధం చేసుకున్నాం... పరీక్ష నిర్వహణ పై లీగల్ గా చర్చిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Nara Lokesh On Group 2 Exam | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన లకు మంత్రి నారా లోకేష్  రెస్పాండ్ అయ్యారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జరగడానికి కేవలం ఒక్కరోజు మిగిలి ఉన్న సమయం లో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించడం తో నిరుద్యోగులు ఓ మేర ఊరట చెందుదుతున్నారు. " గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వెయ్యాలంటూ తనకు ఎన్నో మెసేజ్ లు, అభ్యర్ధనలు వచ్చాయని వారి సమస్యను పరిష్కరించడానికి  తమ లీగల్ టీం తో చర్చిస్తున్నామని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామంటూ " నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. దీనితో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు తమకు మంచి జరుగుతుందన్న రిలీఫ్ వ్యక్తం చేస్తున్నారు. 

899 పోస్టులు -92250 మంది అభ్యర్థులు - ఏంటీ గ్రూప్ 2 సమస్య 
గత ప్రభుత్వం  2 ఆగస్టు 2023 లో కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని "రోస్టర్ " విధానం లో మార్పులు చేస్తూ GO నెంబర్ 77 రిలీజ్ చేసింది. దీని ద్వారా " ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ అండ్ సర్వీస్ రూల్స్ నెంబర్ 1996 " లో ఉంటే  22,22A , 22B క్లాజ్ లను సవరించి హారిజంటల్ రిజర్వేషన్ లను అమలు చేస్తామని ప్రభుత్వం విధి విధానాలను పేర్కొంది. ఈ GO తర్వాత వచ్చే ఎ నోటిఫికేషన్ అయినా ఈ రూల్స్ నే ఫాలో కావాలి. విచిత్రంగా అదే వైసీపీ 4 నెలల తర్వాత డిసెంబర్ 2023 లో 899 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అందులో ఈ రోస్టర్ విధానం లో రిజర్వేషన్ లు అమలు చేయడం పక్కన పెట్టేసింది.

అభ్యర్డుల నిరసనల మధ్యే హడావుడిగా 2024 ఫిబ్రవరి లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసారు. అప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయినా సరే అప్పటి ప్రభుత్వం తాను చేసిన పొరబాటును సరి చేసుకోకుండా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేసింది. ఎందుకంటే అదే ఏడాది మే లో ఎన్నికలు ఉన్నాయి. తమ పాలన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మరక ఇష్టం లేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్న ఆరోపణ ఉంది. ఈ ప్రిలిమ్స్ కి 4 లక్షల మంది వరకూ అభ్యర్డులు హాజరరైతే 92250 మంది మెయిన్స్ కు  ఉత్తీర్ణత సాధించారు.  వీరికి ఆదివారం నాడు మెయిన్స్ పరీక్షల జరగనుంది. దీనినే వాయిదా వేసి రోస్టర్ విధానం అమలు చేసి మళ్లీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటూ తీర్పు ఇచ్చింది. దీనితో అభ్యర్థులందరూ మంత్రి నారా లోకేష్ కు మెసేజ్ ల ద్వారా తమ అభ్యర్థులు తెలిపారు. విశాఖపట్నం కర్నూల్ కలెక్టరేట్ల వద్ద తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందిస్తూ నారా లోకేష్  లీగల్ టీం తో చర్చిస్తున్నామని  ఈ సమస్య పరిష్కారానికి ఉన్న అన్ని దారులను పరిశీలిస్తున్నామని ప్రకటన రిలీజ్ చేయడంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసిన ఈగల్‌ ఫోర్స్‌
మహబూబ్‌నగర్‌ జిల్లాలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసిన ఈగల్‌ ఫోర్స్‌
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget