అన్వేషించండి

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ

Andhra Pradesh Group 2 Exam | రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన అర్ధం చేసుకున్నాం... పరీక్ష నిర్వహణ పై లీగల్ గా చర్చిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Nara Lokesh On Group 2 Exam | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన లకు మంత్రి నారా లోకేష్  రెస్పాండ్ అయ్యారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జరగడానికి కేవలం ఒక్కరోజు మిగిలి ఉన్న సమయం లో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించడం తో నిరుద్యోగులు ఓ మేర ఊరట చెందుదుతున్నారు. " గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వెయ్యాలంటూ తనకు ఎన్నో మెసేజ్ లు, అభ్యర్ధనలు వచ్చాయని వారి సమస్యను పరిష్కరించడానికి  తమ లీగల్ టీం తో చర్చిస్తున్నామని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామంటూ " నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. దీనితో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు తమకు మంచి జరుగుతుందన్న రిలీఫ్ వ్యక్తం చేస్తున్నారు. 

899 పోస్టులు -92250 మంది అభ్యర్థులు - ఏంటీ గ్రూప్ 2 సమస్య 
గత ప్రభుత్వం  2 ఆగస్టు 2023 లో కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని "రోస్టర్ " విధానం లో మార్పులు చేస్తూ GO నెంబర్ 77 రిలీజ్ చేసింది. దీని ద్వారా " ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ అండ్ సర్వీస్ రూల్స్ నెంబర్ 1996 " లో ఉంటే  22,22A , 22B క్లాజ్ లను సవరించి హారిజంటల్ రిజర్వేషన్ లను అమలు చేస్తామని ప్రభుత్వం విధి విధానాలను పేర్కొంది. ఈ GO తర్వాత వచ్చే ఎ నోటిఫికేషన్ అయినా ఈ రూల్స్ నే ఫాలో కావాలి. విచిత్రంగా అదే వైసీపీ 4 నెలల తర్వాత డిసెంబర్ 2023 లో 899 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అందులో ఈ రోస్టర్ విధానం లో రిజర్వేషన్ లు అమలు చేయడం పక్కన పెట్టేసింది.

అభ్యర్డుల నిరసనల మధ్యే హడావుడిగా 2024 ఫిబ్రవరి లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసారు. అప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయినా సరే అప్పటి ప్రభుత్వం తాను చేసిన పొరబాటును సరి చేసుకోకుండా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేసింది. ఎందుకంటే అదే ఏడాది మే లో ఎన్నికలు ఉన్నాయి. తమ పాలన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మరక ఇష్టం లేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్న ఆరోపణ ఉంది. ఈ ప్రిలిమ్స్ కి 4 లక్షల మంది వరకూ అభ్యర్డులు హాజరరైతే 92250 మంది మెయిన్స్ కు  ఉత్తీర్ణత సాధించారు.  వీరికి ఆదివారం నాడు మెయిన్స్ పరీక్షల జరగనుంది. దీనినే వాయిదా వేసి రోస్టర్ విధానం అమలు చేసి మళ్లీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటూ తీర్పు ఇచ్చింది. దీనితో అభ్యర్థులందరూ మంత్రి నారా లోకేష్ కు మెసేజ్ ల ద్వారా తమ అభ్యర్థులు తెలిపారు. విశాఖపట్నం కర్నూల్ కలెక్టరేట్ల వద్ద తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందిస్తూ నారా లోకేష్  లీగల్ టీం తో చర్చిస్తున్నామని  ఈ సమస్య పరిష్కారానికి ఉన్న అన్ని దారులను పరిశీలిస్తున్నామని ప్రకటన రిలీజ్ చేయడంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
ABP Conclave 2026 : భద్రతపై రాజీ లేదు - తుది దశకు ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు - ఏబీపీ కాన్క్లేవ్‌లో మంత్రి రామ్మోహన్ నాయుడు !
భద్రతపై రాజీ లేదు - తుది దశకు ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు - ఏబీపీ కాన్క్లేవ్‌లో మంత్రి రామ్మోహన్ నాయుడు !
CM Chandrababu Naidu supports Pawan Kalyan: పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget