అన్వేషించండి

Rs 1.48L Electricity Bill: కూలీ కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్.. మూడు బల్బులకు రూ.లక్షన్నర బిల్లు

అతనో కూలీ.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి నిరుపేద కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. పింఛన్ మీద ఆధారపడి బతికే కుటుంబానికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.

పింఛన్  వస్తే తప్ప సంసారం సాగని పరిస్థితి వారిది. ఏదో కాలక్షేపానికి ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంది. ఒక ఫ్యాన్, రెండు లైట్లు ఉన్నాయి. వీటికే గుండె గుబేల్‌ మనేట్టుగా కరెంటు బిల్లు పంపారు విద్యుత్ అధికారులు.  

వేల బిల్లులు ఎలా కట్టాలి? 

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతని ఇంట్లో మూడు బల్బులు, ఫ్యాన్‌, టీవీ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూ.200- 300 వచ్చేది. కానీ ఈసారి ఏకంగా రూ.1,48,371 కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లు చూసి అవాక్కయ్యారు. ఈ బిల్లుపై పలుమార్లు విద్యుత్‌శాఖ సిబ్బంది చుట్టూ తిరిగారు పర్వతప్ప. విద్యుత్ అధికారులు రూ.56,399కి తగ్గించి కట్టాలని చెబుతున్నారన్నారు. కానీ తాము అంత బిల్లు చెల్లించలేమని పర్వతప్ప కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. 

Also Read: Sajjanar Encounter Enquiry : సజ్జనార్ బదిలీకి.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సంబంధం ఉందా..!?

ఊరిలో మరికొందరికి సైతం

ఈ గ్రామంలోనే మరికొందరికి సైతం ఇదే విధంగా విద్యుత్ బిల్లులు వచ్చాయి. బండయ్య అనే వ్యక్తికి రూ.78,167, మరోకరికి రూ.16,251 కరెంట్ బిల్లులు వచ్చాయి. సాధారణ కూలి పని చేసుకుని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆధారంగా జీవించే తమకు వేలల్లో కరెంట్‌ బిల్లు వేస్తే ఎవరికి చెప్పుకోవాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. ఊరిలో ఇంత మందికి అధిక కరెంట్ బిల్లులు వచ్చినా విద్యుత్‌ అధికారులు స్పందించడంలేదన్నారు.

Also Read: Tirumala Free Meals: శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం... ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారం... సెప్టెంబరు 8 వరకు ప్రయోగాత్మకంగా అమలు

అవకాశం ఉంటే తగ్గిస్తాం

విద్యుత్ మీటర్లలో ఏదైనా సమస్య ఉంటే సరిచేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్‌ శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్య లేదా సిబ్బంది బిల్లు తీయడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చన్నారు. అవకాశం ఉంటే వారికి బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. 

Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గాన్ పేలుళ్లలో 103కి చేరిన మృతులు.. 150 మందికి గాయాలు

Also Read: Gangavaram Port Row : గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల అమ్మకంపై వివాదం ! విపక్షాల ఆరోపణలేంటి ? ప్రభుత్వ వాదన ఏంటి..?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget