అన్వేషించండి

Parliament Monsoon Session: పార్లమెంట్‌లో వాటర్ వార్... తెలంగాణపై ఏపీ ఎంపీ ఫైర్

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వాటర్ వార్ ఢిల్లీ చేరింది. తెలంగాణ చర్యలపై లోక్‌ సభలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీలు.


తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదం పార్లమెంట్‌లో మారుమోగింది. కేంద్రానికి ఇప్పటికే తెలంగాణ వైఖరిపై లేఖలు రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..మరో అడుగు ముందుకేసింది. తమ పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌లో ఆందోళన చేయించింది. క్వశ్చన్ అవర్‌లో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి... జల వివాదంపై ప్రశ్నలు సంధించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌, తెలంగాణ విద్యుదుత్పత్తి అంశాలు ప్రస్తావించారు. 

ALSO READ:కాపు నేస్తం నిధులు విడుదల.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వెనక్కి తగ్గట్లే

తెలంగాణ జల విద్యుదుత్పత్తి అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారని... అయినా తెలంగాణ మాట పట్టించుకోలేదని... ఉత్పత్తి మాత్రం ఆపలేదని... లోక్‌ సభలో లేవనెత్తారు. తెలంగాణ చర్యలతో రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చర్యలను  కేంద్రం, కృష్ణా బోర్డు అడ్డుకోవాలి విజ్ఞప్తి చేశారు అవినాష్. ఈ చర్యలు ఇలానే కొనసాగితే.. ఏపీతోపాటు చెన్నైకి నీటి సమస్య ఎదురయ్యే ఛాన్స్ ఉందన్నారు. 

ALSO READ:కన్ఫార్మ్.. కౌశిక్ రెడ్డికి టిక్కెట్ లేదు..! ఇదే సాక్ష్యం...

ఈ ప్రశ్నోత్తరాల టైంలోనే అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని కూడా ప్రస్తావించారు పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డి. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. 

ALSO READ:కెప్టెన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన సిద్ధూ..!

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన క్వశ్చన్స్‌కు కేంద్ర జల్‌శక్తి మినిస్టర్ గజేంద్రసింగ్ షెకావత్‌ ఆన్సర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు చెప్పారు. వాటర్ వార్‌పై ఏపీ రాసిన లేఖలు తమకు, కేఆర్‌ఎంబీకి చేరినట్టు సభలో తెలిపారు మంత్రి. ఈ లేఖలకు స్పందించిన తర్వాత పవర్ ప్రొడెక్షన్ ఆపాలని తెలంగాణ సూచించినట్టు మంత్రి వివరించారు. 

ALSO READ:''ప్రియమణి వివాహం.. చెల్లదా..?''

కేంద్రం చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తమ చర్యలు కొనసాగించిందన్నారు కేంద్ర జల్‌శక్తి మంత్రి. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణకు మరోసారి సూచిస్తామని సభా ముఖంగా మంత్రి  తెలిపారు. 

ALSO READ:గుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు మాత్రమే ఎందుకు తీసుకెళతారు?

పోలవరం అంశంపై చర్చ చేపట్టాలని కూడా వైకాపా ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ అనుమతి ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు పోలవరం నిధులపై వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్లానింగ్ కమిషన్ మంత్రి ఇంద్రజిత్‌సింగ్ జవాబు ఇచ్చారు. 8ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నుంచి ఇప్పటివరకు 11వందల82 కోట్లు ఇచ్చామని ప్రకటించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. 

ALSO READ: ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కొడుకుతో పాటు తల్లి టెన్త్ పాస్.. చదువు ఆపేసిన వారికి లక్ష్మీ లహరి స్ఫూర్తి: నారా లోకేష్
కొడుకుతో పాటు తల్లి టెన్త్ పాస్.. చదువు ఆపేసిన వారికి లక్ష్మీ లహరి స్ఫూర్తి: నారా లోకేష్
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...
ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల! మార్కుల మెమో డౌన్‌లోడ్‌ విధానం, రీకౌంటింగ్, సప్లిమెంటరీ వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల! మార్కుల మెమో డౌన్‌లోడ్‌ విధానం, రీకౌంటింగ్, సప్లిమెంటరీ వివరాలు ఇవే!

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Elon Musk: మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
Best Turbo Petrol Cars: భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ కార్లు!
భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ కార్లు!
Embed widget