అన్వేషించండి

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

వసంత వసంత కృష్ణ ప్రసాద్...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. అయితే అసలు విషయాని కన్నా ట్రోల్స్‌ తోనే ఆయనకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది.

వసంత వసంత కృష్ణ ప్రసాద్, మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన వసంతకు ఇటీవల అన్ని వరుస తలనొప్పులు వస్తున్నాయి. నిన్నటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మంత్రి జోగి రమేష్‌తో వివాదం. దీంతో వసంత వసంత కృష్ణ ప్రసాద్ నిత్యం వార్తల్లోకి వచ్చారు. ఆ తరువాత ఆ వివాదం కాస్త సమసి పోయిందనుకుంటే ఇప్పుటికి కూడా ఆయనపై సోషల్ మీడియా వేదికగా వివాదాలు కమ్ముకుంటున్నాయి.

తాజాగా బందరు శాసన సభ్యుడు పేర్ని నానితో వసంత కృష్ణ ప్రసాద్ ఘర్షణ పడ్డారంటూ ట్రోల్స్ నడిచాయి. ఒక వైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరో వైపున ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నడుస్తున్నటైంలో ఈ ట్రోల్స్ రావడం సంచలనంగా మారింది. ఇరువురు నేతలు ఘర్షణ పడ్డారని, వాదనలతో మొదలైన వ్యవహరం బూతుల పురాణం వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.

ఆ ట్రోల్స్ దెబ్బకు ఈ విషయంపై ఎమ్మెల్యే పేర్నినాని, మైలవరం ఎమ్మెల్యే వసంత వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇద్దరు కలసి అసెంబ్లి మీడియా పాయింట్ వద్ద కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. తాము ఎటువంటి గొడవ పడలేదని, వస్తున్న ట్రోల్స్‌పై తమ దైన శైలిలో పంచ్‌లు వేశారు. కాస్త దూకుడుగానే బదులిచ్చారు. తామంతా ఒక్కటిగా వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉంటున్నందునే దుష్ర్పచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని పేర్నినాని, వసంత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.

వసంత- జోగి ఎపిసోడ్
ఇటీవల కాలంలో మంత్రి జోగి రమేష్ వ్యవహర శైలిపై వసంత వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోక్యం చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. సీఎం స్థాయిలో ఇరువురు నేతల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగినప్పటికి, ఆ తరువాత కూడా వసంత వసంత కృష్ణ ప్రసాద్ ఒకటి రెండు చోట్ల తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అందులో భాగంగానే ఇటీవల సొంత పార్టీలోని నేతలపై వసంత వసంత కృష్ణ ప్రసాద్ చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఈ వ్యవహరం తీవ్ర దుమారాన్నే రాజేసింది. 

సీఎం నుంచి మొదలై ఇప్పుడు పేర్ని నాని వరకు 

మైలవరం శాసన సభ్యుడు వసంత వసంత కృష్ణ ప్రసాద్‌పై ట్రోల్స్ ఇప్పుడేమి కొత్త కాదు. 2019 ఎన్నికల తరవాత నుంచి ఆయనపై ఇష్టానుసారంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగానే వసంత కృష్ణ ప్రసాద్‌పై ముఖ్యమంత్రి జగన్ చెయ్యి చేసుకున్నారని, వసంత కళ్ళ జోడు కూడా పగిలిపోయిదని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అలా ఇలా ట్రోల్ కాలేదు. చివరకు అప్పట్లోనే వసంత వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకొని అలాంటి సందర్భమే రాలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా జగన్ ఎపిసోడ్‌లో మొదలైన ట్రోల్స్ ఇప్పుడు పేర్నినాని వరకు వసంత కృష్ణ ప్రసాద్‌ను వెంటాడుతూనే ఉండగా ఆయన కూడా ఎప్పటికప్పడు వాటిపై క్లారిటి ఇస్తూనే ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget