అన్వేషించండి

Sajjala Ramakrishna Reddy: అవినాష్‌ రెడ్డికి సంబంధం లేదు, అంతా టీడీపీ కథనం ప్రకారమే జరుగుతోంది - సజ్జల

బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్‌ ముద్ర వేసి కుట్రలు చేశారని అన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్‌ సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేశాడని చెప్తున్న అవినాష్‌పై ఆధారాలు ఉండి ఉంటే ఇన్ని కుట్రలు జరగవని అన్నారు. ఇదంతా ఒక అబద్ధం అని కొట్టిపారేశారు. గూగుల్‌లో ఏమొచ్చింది అనేది తనకు తెలియదని అన్నారు. వివేకా హత్య మాత్రం ఘోరంగా జరిగిందని, నేరస్తులు పట్టుబడాలని ఆకాంక్షించారు. టీడీపీ కోరుకునే విధంగా సీబీఐ దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోగా    తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఇదంతా ఒక కో ఆర్డినేషన్‌తో జరుగుతోందని సజ్జల రామక్రిష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 

గత ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా తమ నాయకుడు జగన్ ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని చెప్పారు. బీటెక్‌ రవి, ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. ‘‘వివేకాను కోల్పోవడం వైఎస్సార్‌ సీపీకి, జగన్‌కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది కూడా జగన్మోహన్ రెడ్డే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు. కొందరిని టార్గెట్‌ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌ రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌ రెడ్డి వెళ్లారు. శివప్రకాష్‌ రెడ్డి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్‌ చేశారు?’’ అని సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రశ్నించారు. 

బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్‌ ముద్ర వేసి కుట్రలు చేశారని అన్నారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌పై కూడా కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారని, ఆ కథనాన్ని ఎల్లో మీడియాలో వేయించి ప్రచారం చేయిస్తారని చెప్పారు. ఆ అంశాలనే టీడీపీ నేతలు పదేపదే ప్రెస్ మీట్లలో చెబుతూ ఉంటారని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget