అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ పునర్నిర్మాణం కోసం కలిసి రండి - మీడియాకు సీఎం చంద్రబాబు రిక్వస్ట్

Chandra Babu: ఐదేళ్లు అన్ని రంగాల్లో వెనుకబడిన ఏపీని పునర్‌నిర్మించే మిషన్‌కు సహకారిస్తున్న మీడియాకు చంద్రబాబు థాంక్స్ చెప్పారు. దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అభ్యర్థించారు.

Chandra Babu About Media: ఆంధ్రప్రదేశ్‌లో మీడియా స్వేచ్ఛ లేదంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్, బుధవారం ఓ పత్రికా ఆఫీస్‌పై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌నిర్మాణానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు చేసిన కవరేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

చంద్రబాబు చేసిన ట్వీట్‌లో ఏముంది అంటే.... "ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఒక లక్ష్యంతో మేమంతా ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం ఎక్కడ వదిలిపెట్టిందో చూస్తే కానీ ఇది ఎంత సవాలో అర్థం కాదు. అందుకే వాటిని అధిగమించి పని చేస్తున్న మేమంతా ఈ మిషన్‌లో కష్టపడుతున్నాం. దీనికి మీ అందరి మద్దతు చాలా అవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన మీడియా సహకారం మరింత అవసరం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ పౌరులకు సమాచారం అందించడంలో మీడియాదే కీలక పాత్ర.

నేను నిన్న బీపీసీఎల్‌తో కీలకమైన సమావేశంలో ఉన్నారు. దీని వల్ల భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఉద్యోగాల కల్పన జరగనుంది. గత ఐదేళ్లులో జరిగిన విధ్వంసం నుంచి కోలుకునేందుకు ఇదో ప్రయత్నం. పురోగతికి రాజకీయాలు అడ్డంకిగా మారినప్పుడు, సహకారం స్థానంలో అవినీతి,  అభివృద్ధి స్థానంలో విధ్వంసం రాజ్యమేలినప్పుడు పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయాం. చాలా మంది రాష్ట్రం విడిచిపెట్టారు. ఇది రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకం.

నిన్న జరిగిన మీటింగ్‌ గురించి పాజిటివ్ స్టోరీలు వేసిన మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న అవకాశాలు ప్రచారం చేయడానికి మీ స్టోరీలు చాలా హెల్ప్ అవుతాయి. పెట్టుబడిదారులకు మన రాష్ట్రం నమ్మదగినదిని సురక్షితమైన గమ్యస్థానమని భరోసా ఇచ్చేందుకు సహాయ పడతాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా పని చేయాలని ఆశిస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget