అన్వేషించండి

Andhra Pradesh Polls 2024: వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఈవో శ్రీకారం, చమురు సంస్థలతో చర్చలు

AP Assembly Election 2024: ఏపీ ఎన్నికలపై ఓటర్లలో అవగాహనా పెంచేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యతతో పాటు తేదీలు తెలిసేలా పెట్రోల్ బంకులలో హోర్డింగ్స్ పెట్టాలని ముఖేష్ కుమార్ మీనా నిర్ణయించారు.

Andhra Pradesh Election 2024: అమరావతి: మరో వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి, ఓటింగ్ పై అవగాహనా పెంచడానికి ఏపీ ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తోంది. పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. ఏపీ సచివాలయంలోని తమ ఛాంబరులో బుధవారం ఉదయం హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై.. ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. రెగ్యూలర్ గా పెట్రోల్ బంకులకు వెళ్లే వాహనదారులు అక్కడ ఉన్న హోర్డింగ్స్ చూసి ఎన్నికల తేదీలపై అవగాహన వచ్చి, ఓటింగ్ లో పాల్గొంటారని ఈసీ భావిస్తోంది.
చమురు సంస్థల ద్వారా ఓటింగ్ పై అవగాహనా
అనంతరం ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం (SVEEP - Systematic Voters' Education and Electoral Participation) కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా చమురు పరిశ్రమల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆదేశించినట్లు తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను ఇదివరకే చేపట్టామని తెలిపారు. ఇదే తరహాలో ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల ద్వారా  ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. ఈసీఐ లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలిజేసే నినాదాలతో రూపొందించిన హోర్డింగుల డిజైన్లను వారికి అందజేస్తామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగ్‌లను ఏపీ వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసి తద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.    

చమురు కంపెనీల ప్రతినిధులు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రతినిధులు హోమీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో ఎస్.మల్లిబాబు, చమురు పరిశ్రమల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త - డిప్యుటీ జనరల్ మేనేజర్ జె.సంజయ్ కుమార్, హెపిసిఎల్ ఛీప్ రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్, ఐఓసిఎల్ ప్రతినిధి, బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget