అన్వేషించండి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు గుడ్ న్యూస్-ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం

Andhra Pradesh :ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం సహా ఏడు వరాలను దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh :దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మహిళలకే పరిమితమైన ఉచిత ప్రయాణాన్ని దివ్యాంగులకు వర్తింపజేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీతోపాటు మరో ఏడు వరాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడలో జరిగిన అంర్జాతీయ విభన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 

దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు బలహీనులు కాదని వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని విల్ పవర్ ఉన్న వ్యక్తులని అభిప్రాయపడ్డారు. అందరి కంటే వారికి పట్టుదల ఎక్కువ ఉంటుందని గుర్తు చేశారు. అందుకే వారికి కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి వారికి చేయూత అందిస్తున్నామని తెలిపారు. మొదట ఎన్టీఆర్ వాళ్లకు 30 రూపాయల పింఛన్ ఇచ్చారని, దాన్ని ఎప్పటికప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెంచుతూనే వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు వేల రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెల దివ్యాంగులకు 471 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. 

దివ్యాంగుల చదువుల్లో కూడా చేయూత ఇస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల కోసం డీఎస్సీ తీస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వారికి ప్రతి అడుగులో సాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతే కాకుండా వైజాగ్‌లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజేబిలిటీ స్పోర్ట్స్‌్ స్టేడియం ఏర్పాటు  చేస్తున్నట్టు ప్రకటించారు. 

దివ్యాంగులకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సదుపాయంతోపాటు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక ప్రతినిధి ఉండేలా చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక సబ్సిడీ అందించే పథకాలు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. శాప్ ద్వారా అన్ని క్రీడలమాదిరిగానే దివ్యాంగులకు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. 

ప్రభుత్వం కార్యాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దివ్యాంగులకు సీట్లు ఉండేలా చూస్తామని చంద్రబాబు తెలిపారు. వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెసిడెన్షిలయల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగులకు అదే చోట పింఛన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వీటన్నింటితోపాటు దివ్యాంగుల కోసం అమరావతి ప్రత్యేక భవనం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh Kanagaraj and Allu Arjun: అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh Kanagaraj and Allu Arjun: అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Embed widget