అన్వేషించండి

Tiger Fear: అడవి పందిని చంపి తిన్న పెద్దపులి - రైతులు, గ్రామస్థుల ఆందోళన, ఎక్కడంటే?

East Godavari News: తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా, పులి ఓ అడవి పందిని చంపి తినడాన్ని గుర్తించిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tiger That Ate Wild Boar in Gopalapuram: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గోపాలపురం (Gopalapuram) మండలం కరగపాడు (Karagapadu) గ్రామంలో శనివారం ఉదయం పులి ఓ అడవి పందిని చంపి మాంసాన్ని తింది. శివారు అటవీ ప్రాంతంలో ఈ దృశ్యాన్ని చూసిన రైతులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన తమకు పులి కనిపించిందని రైతులు చెబుతున్నారు. మామిడి తోటలో పులి గాండ్రింపులు విని పొలాల్లో పని చేసుకుంటున్న వారు ఆందోళనకు గురై పరుగులు తీశారు. కాగా, నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్దపులి నేడు 5 కిలోమీటర్ల సమీపంలో కరగపాడు గ్రామంలో అడవి పందిపై దాడి చేయడం అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. తాజాగా పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు క్లుప్తంగా కనిపించడంతో రైతుల్లో అలజడి మొదలైంది. ఈ క్రమంలో వారు బయటకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ దీనిపై అటవీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా భయంతో

కాగా, ఉమ్మడి తూ.గో జిల్లా వాసులను గత కొంత కాలంగా పెద్ద పులి వణికిస్తోంది. పలు మండలాల్లో సంచరిస్తూ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల నల్లజర్ల మండలం పోతవరంలో కూడా పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పొలంలో పులి పాదముద్రలు సహా ఫెన్సింగ్ దాటిన సమయంలో తీగలకు చిక్కిన పులి జట్టును స్థానిక రైతులు గుర్తించారు. ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటకు వచ్చిన పులి దెందులూరు వరకూ సంచరించింది. ఈ క్రమంలో రెండు పశువులపై దాడి చేసి చంపేసినట్లు అధికారులు గుర్తించారు. పులి సంచారం తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ దండోరా సైతం వేయించారు. తాజాగా, గోపాలపురంలో పులి కదలికలతో ఇక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు పులిని బంధించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Also Read: CM Jagan: 'మీరు కృష్ణుడైతే నేను అర్జుడిని' - నా కోసం ప్రజలు ఒక్కసారి ఆ బటన్ నొక్కాలన్న సీఎం జగన్, 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget