గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అప్ప చెరువు వాగు పొంగిపోర్లుతోంది. శంషాబాద్ కు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి అప్ప చెరువు కట్ట తెగిందన్నారు. వరద తాకిడికి ఏడుగురు మృతి చెందారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ విషాదాన్ని మరువొద్దని అప్రమత్తం చేశారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. చెరువుల లింకప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల కేటాయించినట్లు తెలిపారు.
JD Chakravarthy About One by Two Movie | తమ్మారెడ్డి భరద్వాజ పై జేడీ షాకింగ్ కామెంట్స్ | ABP Desam
Revanth Reddy Meets KCR At Yashoda Hospital | రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Meets KCR | Yashoda Hospital | కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి | ABP
Transgender Thanks CM Revanth Reddy For Free RTC Bus: మహిళలకు, ట్రాన్సెజెండర్లకు ఉచిత బస్సు ప్రయాణంపై అన్నివైపుల నుంచి హర్షం
Pickles Mart in Warangal : చేత్తో సహజంగా తయారైన ఆంధ్రా పచ్చళ్లు, పొడులు.. ఇప్పుడు హన్మకొండలో | ABP
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
/body>