అన్వేషించండి
Advertisement
Vikarabad Railway Station Accident: కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదం, 2 గంటల పాటు నరకం
వికారాబాద్ రైల్వేస్టేషన్ లో నిన్న రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనివల్ల ఓ వ్యక్తి సుమారు రెండుగంటల పాటు నరకయాతన అనుభవించాడు. కదులుతున్న యశ్వంత్ పూర్ రైల్లో ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, అదుపుతప్పి ట్రైన్ మరియు ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైలు నిలిపివేసి ప్లాట్ ఫాం పగులగొట్టి రైల్వే పోలీసులు అతణ్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ముందు వికారాబాద్ ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి రాయచూర్ కు చెందిన సతీష్ గా గుర్తించారు.
తెలంగాణ
చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు
Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABP
హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు
Operation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desam
నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement