అన్వేషించండి
Advertisement
Unknown Person Kidnap Woman In Sircilla : యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రితో కలిసి ఆ యువతి.... ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందుగానే కారులో కాపు కాసిన నలుగురు యువకులు... తండ్రిని కొట్టి ఆయనను పక్కకు తోసేసి యువతిని బలవంతంగా కారు ఎక్కించారు. యువతి మైనర్ గా ఉన్న సమయంలో ప్రేమ పేరుతో వేధించి జైలుకి వెళ్లి తిరిగొచ్చిన యువకుడి పనే ఇదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డి
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP
Madhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?
Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP Desam
Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets