అన్వేషించండి
Telangana Congress Leaders Protest Against Oil Rates: ఇక చాలు.. తగ్గించండి| ABP Desam
ప్రభుత్వాలు నిత్యావసర పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరెంట్ ధరలు నియంత్రించకుండా యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే సహించబోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. గడిచిన 13 రోజుల్లో 12 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పన్నులను తగ్గించుకొని ప్రజలకు ధరల భారం తగ్గించాలని కోరారు.
తెలంగాణ
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
వ్యూ మోర్
























