అన్వేషించండి
సింగరేణి క్లబ్లో సేద తీర్చుతున్న మర్రి చెట్టు
ఈ చెట్టుకు 67 ఏళ్లు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నాటిన మొక్క ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్లో 1955లో బాబు రాజేంద్రప్రసాద్ మొక్కను నాటారు. భద్రాచలం గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంబించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన ఈ మొక్కను నాటారు. సింగరేణి సంస్థ అపురూపంగా పెంచడంతో ఇప్పుడు అది వట వృక్షంలా మారింది.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















