అన్వేషించండి
సింగరేణి క్లబ్లో సేద తీర్చుతున్న మర్రి చెట్టు
ఈ చెట్టుకు 67 ఏళ్లు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నాటిన మొక్క ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్లో 1955లో బాబు రాజేంద్రప్రసాద్ మొక్కను నాటారు. భద్రాచలం గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంబించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన ఈ మొక్కను నాటారు. సింగరేణి సంస్థ అపురూపంగా పెంచడంతో ఇప్పుడు అది వట వృక్షంలా మారింది.
తెలంగాణ
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
BJP vs AIMIM Tippu sulthan Controversy | AIMIMపై రామచంద్ర రావు కామెంట్స్
వ్యూ మోర్























